కర్నూలులో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా 4.8 కిలోల 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ దాదాపు 6.68 కోట్లు ఉంటుందన్నారు. కడప జిల్లాకు చెందిన మిద్దె రాజా హైదరాబాద్ లోని ఓ గోల్డ్ షాప్ నుంచి తీసుకుని తాడిపత్రికి వెళ్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. బంగారానికి ఎటువంటి రశీదు లేకపోవడంతో సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ బస్సులో దాదాపు 5 కేజీల బంగారం స్వాధీనం
- ఆంధ్రప్రదేశ్
- March 26, 2021
లేటెస్ట్
- భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ
- మా పార్టీ గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి
- లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి
- Summer Tour : ఎండాకాలం సెలవులకు తాతయ్య ఊరు వెళుతున్నారా..!
- రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి కేశవ్ మహారాజ్ రాయల్ ఎంట్రీ..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- Mechanic Rocky First Look: మాస్ అవతార్లో మెకానిక్ రాకీ.. విశ్వక్ ఫస్ట్ లుక్ అదిరింది!
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Prathinidhi 2 Teaser: అభివృద్ధి.. అదెక్కడ ఉంటుంది సార్.. ఆసక్తిరేపుతున్న ప్రతినిధి2 టీజర్
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో