ఛత్తీస్ గడ్ లో కాల్పులు..ఐదుగురు మావోలు హతం

ఛత్తీస్ గడ్ లో కాల్పులు..ఐదుగురు మావోలు హతం

ఛత్తీస్ ఘడ్ లో కాల్పుల మోత మోగింది. నారాయణ్ పూర్ జిల్లాలోని అబుజ్ మడ్  ప్రాంతంలో  మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లకు గాయలవ్వగా నారయణ్ పూర్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.