హైదరాబాద్
కార్తీకమాసం స్పెషల్ : దీపారాధనకు ఎందుకు అంతటి ప్రాధాన్యత .. జ్ఞాన దీపం అంటే ఏమిటి..!
కార్తీకమాసం కొనసాగుతుంది. హిందువులు ఉదయం.. సాయంత్రం ఇంట్లో తులసికోట దగ్గర.. గుమ్మాల దగ్గర .. దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేస్తారు.
Read MoreGood Health : ఇవి తింటే లావెక్కరు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా..!
ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉంటే ఉన్న అదనపు బరువు ఉన్న వారిని ఊబకాయులు అంటారు. వీరిలో అదనంగా ఉన్న లావును బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు అలా ఉండ
Read MoreTelangana Tourism: అందాల.. పాకాల సరస్సు.. కాకతీయుల ఘన చరిత్రకు నిదర్శనం... ఎక్కడంటే..!
పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిలరాగాలు, గలగల పారే నీటి సవ్వడి.. వీటన్నిటి కేరాఫ్ పాకాల చెరువు. కాకతీయుల ఘన చరిత్రకు నిదర్శనం ఇది.. వంద చెరువు
Read Moreతాండూరు కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నవంబర్ 12న షార్ట్ సర్కుట్ తో లిమ్రా కిడ్స్ వేర్స్ &nb
Read Moreఢిల్లీ బ్లాస్ట్ మిస్టరీ..పేలుడుకు ముందు మెడికల్ కాలేజీలో 11 రోజులుగా కారు..ఉగ్ర కుట్ర వెనక రహస్యం ఏంటీ ?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో సంచలన విషయాలు..బ్లాస్ట్ కు కొన్ని రోజుల ముందు ఆ కారును ఫరీదాబాద్ మెడికల్ కాలేజీలో పార
Read Moreమదనపల్లిలో కిడ్నీల దందా..మహిళ మృతితో బయటపడ్డ ముఠా గుట్టు
ఏపీలోని మదనపల్లిలో కిడ్నీల దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డబ్బు ఆశ చూపి డోనర్లను, అధిక డబ్బులు వసూలు చేస్తూ పేషెంట్లను మోసం చేస్తూ కోట్లు గడిస్
Read Moreరైతులూ జర జాగ్రత్త: మీ భూమి రికార్డులపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇన్నాళ్లు బ్యాంక్ కేవైసీ అప్&zwnj
Read Moreకౌశిక్ రెడ్డి, రవిచంద్ర, మాగంటి సునీతపై చర్యలు తీసుకోండి : ఈసీకి పీసీసీ నేతల ఫిర్యాదు
ఈసీకి పీసీసీ నేతల ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్ కు బీఆర్ఎస్ నేతలు తీవ్ర అంతరాయం కలిగించే రీతిలో వ్యవహరించారని పీసీసీ న
Read Moreమీ ఫోన్ ఇలా హ్యాక్ చేస్తారు.. అనుమానం వస్తే వెంటనే ఇలా చేయండి..!
ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త రూట్ను ఎంచుకున్నారు. ఇన్నాళ్లు బ్యాంక్ కేవైసీ
Read Moreఉగ్రమూకలకు అడ్డాగా హైదరాబాద్ : ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన అత్యంత దారుణమని, ఈ ఘటనపై తప్పకుండా కేంద్ర ప్రభుత
Read Moreవిద్యా సమీక్షా కేంద్రంలో.. సీఎంవోకు ప్రత్యేక లాగిన్ ఇవ్వండి:సెక్రటరీ అజిత్ రెడ్డి
అధికారులకు సీఎంవో సెక్రటరీ అజిత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు విద్యా సమీ
Read MoreKarteekamasam special 2025: కాలభైరవజయంతి.. శివతాండవం జరిగిన రోజు ఇదే..!
కార్తీక మాసంను అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసం అంతట కూడా ఏదో ఒక పండగ, పూజలు, వ్రతాలు ఉంటాయి. అదే విధంగా ఈ మాసంలో చేసే పూజలు
Read Moreసైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : యూబీఐ మేనేజర్ మినాతి భోయ్
యూబీఐ మేనేజర్ మినాతి భోయ్ బ్యాంక్ 107వ ఫౌండేషన్ డే ముషీరాబాద్, వెలుగు: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్
Read More












