హైదరాబాద్

ట్యాంక్ బండ్ పై జనసేన నేతల ఆందోళన

ఏపీలో అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని... హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ జనసేన నేతలు ఆందోళనకు దిగారు

Read More

హైదరాబాద్లో ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్..పాల్గొననున్న సీఎం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్

Read More

ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా..18 వేల ఉద్యోగాలు

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న, ఇవాళ జాబ్ మేళా జరిగి

Read More

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఆసరా పెన్షన్లు

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఆసరా పింఛన్లు వచ్చాయని ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్, చంపాపేట కార్పొరేటర్

Read More

నాలా అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

చిన్నపాటి వర్షం కురిస్తే... నగరంలోని ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా బే

Read More

నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశారు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఒకరిని మించి మరొకర

Read More

గ్రూప్ 1 అభ్యర్థులకు బయో మెట్రిక్ అటెండెన్స్ తిప్పలు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్ 1 పరీక్షకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ కు టీఎస్పీఎస్సీ తొలిసారి బయో మెట్రిక్ అ

Read More

రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మునుగోడులో గెలిస్తే రూ. 3వేల పింఛన్ ఇస్తామన

Read More

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ర

Read More

ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించని అధికారులు

గ్రూప్ 1 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఉదయం 10.15 గంటల తర్వాత వచ్చే వారిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్పీ ప్

Read More

మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్

శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ రూ.750 కోట్ల పెట్టుబడులు 2,750 మందికి ఉపాధి హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నగర శివార్

Read More

డిగ్రీ కరికులమ్, క్రెడిట్స్, గ్రేడింగ్స్ పై ఉన్నత విద్యామండలి కమిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకడమిక్ ఇయర్ ను గాడిలో పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు మొదలుపెట్టింది. ‘గాడి తప్పిన సదువులు’ పేరుతో ఈ న

Read More

గ్రూప్ 1 అభ్యర్థులు ఉ. 10.15 గంటలలోపే సెంటర్​లోకి ఎంట్రీ 

బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు..  తాళి ఉంటే నో ప్రాబ్లమ్: టీఎస్​పీఎస్సీ చైర్మన్​ షూస్​తో కాకుండా చెప్పులతోనే రావాలని సూచన హైదరాబాద్, వె

Read More