లేటెస్ట్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ..హోటల్, బేకరీల్లో తనిఖీలు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్నగర్ మున్సిపాలిటీ కమిషనర్. ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం జిల్లా కేంద్రంలోని హోటల్స్, బేకరీల్లో తనిఖీలు చేశారు. పట్టణంల
Read Moreమంత్రులను కలిసిన రంజిత్ రెడ్డి
హైదరాబాద్ ,వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను, పలువురు మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు.
Read More6,925 కిలోల జిలెటిన్ స్టిక్స్ పట్టివేత
యాదాద్రి, వెలుగు: డూప్లికేట్ పేపర్లతో రవాణా చేస్తున్న
Read Moreపోషణ పక్షోత్సవాల్లో కరీంనగర్కు ఫస్ట్ ప్లేస్
కరీంనగర్ టౌన్,వెలుగు: పోషణ పక్షోత్సవాల నిర్వహణలో కరీంనగర్ ఫస్ట్ ప్లేస్ సాధించిందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
Read Moreభగత్ సింగ్కు ఘన నివాళి
కోల్ బెల్ట్, వెలుగు : రామకృష్ణాపూర్ పట్టణంలోని సీపీఐ ఆఫీసులో శనివారం షాహిద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 93వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్
Read Moreగర్ల్స్ హాస్టల్కు ఫండ్స్ కేటాయించాలి
సీఎంను కోరిన రెడ్డి సంఘం ప్రతినిధులు కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీలో రెడ్డి విజ్ఞాన పరిషత్&z
Read Moreదళితులకు రెండు సీట్లు కేటాయించడం హర్షణీయం
జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి, నాగర్కర్నూల్ ఎంపీ స్థానాలను దళితులకు కేటాయించడం హర్షణీయమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
Read Moreడీకే అరుణ ఆరోపణలు అర్థరహితం : చల్లా వంశీచంద్ రెడ్డి
పాలమూరు, వెలుగు: అవకాశం కోసం పూటకో పార్టీ మారే డీకే అరుణ తనపై ఆరోపణలు చేయడం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండ
Read Moreభవిష్యత్ నానో టెక్నాలజీదే : కృపా శంకర్
ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ సంగారెడ్డి (హత్నూర), వెలుగు : నానో టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో పెను
Read Moreకెమికల్ కంపెనీలో మంటలు..రాజస్థాన్లో ఆరుగురు మృతి
జైపూర్: రాజస్థాన్లో జైపూర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాద
Read Moreభద్రాద్రిలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని పంచాయతీ ఆఫీసులో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవో శ్రీనివాసరావుతో కలిసి రికార్డులు
Read Moreపాపువా న్యూ గినియాలో భారీ భూకంపం
పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర పాపువా న్యూ గినియాలోని అంబుంటిలో 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని యునై
Read Moreమార్చి నెల చివరలో కొత్త జడ్జిల ప్రమాణం
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్ ఈ నెల 26న, జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయను
Read More












