లేటెస్ట్
జిల్లా ఎస్పీలతో ఐజీపీ సమావేశం
సంగారెడ్డి టౌన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయా జిల్లా ఎ
Read Moreప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్టౌన్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అన్ని
Read Moreపీహెచ్డీ అక్రమాలపై రిపోర్ట్ బయటపెట్టాలంటూ
కేయూలో విద్యార్థుల ఆందోళన హసన్ పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ ను బయ
Read Moreమెదక్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
సిద్దిపేట టౌన్, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు.
Read Moreసింగరేణి ట్రాన్స్పోర్ట్ కార్మికుల వేతనాలు పెంచాలె : బోగె ఉపేందర్
కార్మికుల నిరవధిక సమ్మె షురూ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచ
Read Moreఅకాల వర్షం.. మిగిల్చింది నష్టం
మూడు వేల ఎకరాల్లో పంట నష్టం భారీ వర్షానికి కూలిన 10 ఇండ్లు సిద్దిపేట, వెలుగు : ఈదురు గాలులతో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ
Read Moreభారత్ను విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మోదీ రావాలి : అర్జున్ ముండా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర గిరిజన సంక్షేమ
Read Moreఅంతర్రాష్ట్ర మండళ్లు
కేంద్ర, రాష్ట్రాల మధ్య వివిధ రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంటుంది. ఆర్.ఎస్.సర్కారియా కమ
Read Moreఏఎంసీ గోదాంలో వడ్ల చోరీకి పాల్పడ్డ ముఠా అరెస్ట్
మిల్లులో పనిచేసిన హమాలీలే దొంగలు జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ గోదాం(ఏఎంసీ)లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్ల
Read Moreఎన్ఐఏ కేసులో నిందితులకు బెయిల్
హైదరాబాద్, వెలుగు : ఒక మతానికి చెందిన వాళ్లకు చట్ట వ్యతిరేక శిక్షణ ఇస్తున్నారంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) న
Read Moreహిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు : శ్రీవిష్ణు
గతేడాది ‘సామజవరగమన’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’ అంటూ ప్రేక్షకులను ఎంటర్&
Read Moreవంద రోజుల్లో రూ.270 కోట్లతో పనులు : ప్రేమ్సాగర్ రావు
మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్100 రోజుల పాలనలో మంచిర్యాల నియోజకవర్గంలో రూ.270 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్స
Read Moreజపాన్ ద్వీపంలో కొరియా ట్యాంకర్ బోల్తా
జపాన్ సముద్రంలోని ఓ ద్వీపం లో దక్షిణ కొరియాకు చెందిన కెమికల్ ట్యాంకర్ బుధవారం బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతవ్వ
Read More












