లేటెస్ట్

నయనతారకు షారూక్ ఖాన్ సర్ ప్రైజ్

ఇటీవల విడుదలై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిసున్న పఠాన్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చెన్నైలోని నయనతార, వి

Read More

Pak vs Ind: నా సూపర్ బ్యాటింగ్‌కి కారణం కొహ్లీ

మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు బంతులు మిగిలుండగానే 150 పరుగుల లక్ష్యాన్న

Read More

డబుల్ బెడ్రూం కోసం పోతే ఎస్సై బూతులు తిట్టిండు

కరీంనగర్ జిల్లాలోని చింతకుంట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు ఇయ్యాళ మరో పదిమంది మహిళలు వెళ్లారు. నిన్న దాదాపు 30 మంది మహిళ

Read More

దుబ్బాకకు నిధులిస్తలేరని హైకోర్టుకు రఘునందన్

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను దుబ్బాకకు కేటాయించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాకకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్

Read More

తాగి..లారీతో కారును ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లాడు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ లారీ (భారీ కంటైనర్ ) బీభత్సం సృష్టించింది. మీరట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది.

Read More

వేములవాడ రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ స్వామి దేవస్తానానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి -రాష్ట్ర

Read More

4 నెలలుగా జీతాలేవ్..మేం పనులు చేయం

కొమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన

Read More

రంజీ ఫైనల్ కోసం రెండో టెస్టు నుంచి తప్పుకున్నడు

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు జరగనుంది. అయితే రెండో టెస్టులో టీమిండియా వెటరన్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ ఆడటం లేదు.

Read More

కంటి చూపులేని రాణిపై..గంజాయి మత్తులో దారుణం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని గంజాయి మత్తులో నరిక

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అంత

Read More

New Supreme court  judges:  సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు

భారత సర్వోన్నత న్యాయస్థానం నేటి నుంచి పూర్తిస్థాయి 34 మంది న్యాయమూర్తులతో పనిచేయనుంది. సుప్రీం కోర్టులో జడ్జీల నియామకానికి కొలీజియం చేసిన రెండు సిఫార్

Read More

ఇండోర్లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టెస్టు వేదికను బీసీసీఐ మార్చింది. రెండు జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో మ

Read More

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద‘ఎయిర్ షో’ను ప్రారంభించిన మోడీ

బెంగళూరు : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ కేంద్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్ర

Read More