లేటెస్ట్
Delhi liquor scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన కే
Read Moreఖమ్మం జైల్లో పెడ్తే కాపాడి కడుపున పెట్టుకున్రు: కేసీఆర్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఉద్యమ రోజులను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను అక్రమంగా అ
Read Moreకోమటిరెడ్డి బిజీగా ఉన్నడు.. అందుకే రాలేదు: థాక్రే
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేతలతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకున్నానని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. నేతల మధ్య అసంతృప్తి
Read Moreఐనవోలు ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదు :హైకోర్టు ఉత్తర్వులు
హనుమకొండ : ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
Read MoreSachin Tendulkar: కూరగాయలు పండిస్తున్న సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్..మైదానంలో తన ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించి దేశ పతాకాన్ని రెపరెపలాడించ
Read Moreమోడీ కాన్వాయ్ మీదికి దూసుకొచ్చిన యువకుడు
ప్రధాని మోడీ కర్నాటక పర్యటనలో భద్రతాలోపం బయటపడింది. హుబ్బళ్లిలో రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ యువకుడు కాన్వాయ్ లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని ద
Read Moreచెలరేగిన కుల్దీప్, సిరాజ్..215 పరుగులకే లంక ఆలౌట్
రెండో వన్డేలో శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ కు 216 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక..29 పరుగులకే
Read Moreఅధికారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలె : సునీల్ బన్సల్
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్
Read Moreఅధికారులు సహకరిస్తలేరని బీఆర్ఎస్ సర్పంచ్ నిరసన
నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. కేతపల్లి ఎమ్మార్వో, ఎంపీడీవో
Read Moreఖమ్మం వేదికగా కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18న ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
Read Moreపుట్టుక నుంచి చావు దాకా అండగా ఉంటాం: కేసీఆర్
కేంద్రం వైఖరి కారణంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు పడుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి
Read Moreరాష్ట్రంలో ఫస్ట్ టిక్కెట్ వాళ్లకే : కాసాని జ్ఞానేశ్వర్
టీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల్లోనూ క్యాడర్ బలోపేతం చేసే ద
Read Moreకేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లుంది : ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లు అనిపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎడారి లాంటి ప్రాంతాల్లో
Read More













