లేటెస్ట్
ఫాం హౌస్ కేసు : బీఆర్ఎస్, బీజేపీ బాధితులైతే దోషి ఎవరు? : రేవంత్ రెడ్డి
ఫాం హౌస్ కేసు విచారణ సరైన పద్దతిలో జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్, బీజేపీలు పార్టీలు రెండు బాధితులే అయినప్పుడు దోష
Read Moreఏలుముద్రలతో జాగర్త.. లేకుంటే ఖాతాలో డబ్బు ఖతం
ఫింగర్ ప్రింట్ క్లోనింగ్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న బీహార్కు చెందిన అక్మల్ అలమ్ వ్యక్
Read Moreసమాజ అభివృద్ధి అందరి బాధ్యత :ద్రౌపది ముర్ము
సమాజ అభివృద్ధి అందరి బాధ్యత అని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో ఆలయాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తన పర్యటనలో శ్రీశైల మల్లన్న
Read Moreనిధులు మళ్లించిన సెక్రటరీ.. వార్డు మెంబర్స్ ధర్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని సర్పంచ్, వార్డు సభ్యులు ఆంద
Read Moreహాట్ వాటర్ ఛాలెంజ్.. అమెరికాలో ఇప్పుడిదే ట్రెండింగ్
ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా దానిపై సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడమో, వింతగా ఛాలెంజ్ విసరడమో చేస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు అమెరికాలో # బాయిలింగ్ వా
Read Moreకర్ణాటకలో చర్చిని ధ్వంసం చేసిన దుండగులు
కర్ణాటకలోని మైసూరులోని ఓ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
Read Moreకొత్త చోటుకు పోవాలనుకుంటే.. ట్రావెలింగ్ వ్లాగర్స్ను ఫాలో కావాలె
హైదరాబాద్లో ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి కొన్ని. తెలియనివి ఇంకెన్నో ఉంటాయి. రెగ్యులర్గా వెళ్లే ప్లేసులే కాకుండా
Read Moreఫిలిప్పీన్స్లో వరదలు.. 17కు చేరిన మృతుల సంఖ్య
46వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు మనీలా : ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలకు తోడు వరదలు ముంచెత్తడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Read Moreరెండో రోజు ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్ర
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు రెండో రోజు నిరసన కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి,
Read Moreమెస్సీ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని అందుకున్న జీవా ధోని
సాకర్ దిగ్గజం లియొనెల్ మెస్సీ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనను క్రికెటర్లు కూడా ఆరాధిస్తుంటారు. మెస్సీ కూడా ధోనీ, కోహ్లీలను ఫాలో అవుతున్నాడు
Read Moreకేసీఆర్ తెలంగాణను విధ్వంసం చేసిండు : రేవంత్ రెడ్డి
దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ
Read Moreఅన్నదాతల అకౌంట్లలో రైతుబంధు నగదు జమ
యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభు
Read Moreమోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు
కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ
Read More













