లేటెస్ట్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చ రచ్చ
గందరగోళం మధ్యనే రూ.6,224 కోట్ల బడ్జెట్ కు ఆమోదం ఎలాంటి చర్చ లేకుండా రెండు గంటల్లోనే ముగిసిన సభ ప్రజాసమస్యలపై చర్చించాలంటూ మేయర్ పోడ
Read MoreLMD కాకతీయ కాలువకు నీటి విడుదల
కరీంనగర్: LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్
Read Moreఈ జిమ్లకు వెళ్లాలంటే.. పైసా ఫీజు కట్టాల్సిన పని లేదు
ఓపెన్ జిమ్లలో జనం వ్యాయామం.. మరిన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ జిమ్ కు వెళ్లాలంటే ఎక్కడైనా సరే ఫీజు కట్టాల్సిందే. కానీ కరీంనగర్ నగరంలో సర్కార్ ఏర్పా
Read Moreపురిటినొప్పులతో నడిరోడ్డుపైనే ప్రసవం
సంగారెడ్డి జిల్లా: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పురిటి నొప్పులతో నడిరోడ్డుపైనే మగబిడ్డక
Read Moreక్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఆసియాలోనే అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి రంగు రంగుల విద్యుత్ దీపాల ధగధగలతో మెరిసిపోతో
Read Moreకోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు
ఢిల్లీ: దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరం
Read Moreనలుగురు జవాన్ల కుటుంబాలకు చెరో రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 16 మంది జవాన్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ఈ ఘటనలో చనిపోయిన జవాన్లలో
Read Moreసెస్ ఎన్నికలు : పోలింగ్ సిబ్బంది నిరసన
సెస్ ఎన్నికల వేళ పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. టీఏ, డీఏ రెమినేషన్లలో కోతలు విధించారంటూ పీవోలు, ఏపీవోలు ఎన్నికల అధికారుల ముందు ఆందోళన చేపట్టారు. 201
Read Moreమాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన కామారెడ్డి రైతులు
కామారెడ్డిలో రైతులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధనం చేశారు. రాస్తారోకో, ధర్నా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్దన
Read Moreఆర్మూర్లో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీపీ ఆఫీసుకు దగ్గరలో ఉన్న కోటక్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. తర్వాత &
Read Moreవైరా మత్స్యశాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు
ఖమ్మం జిల్లా వైరా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మురళిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్ పే
Read Moreకొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సప్లై.. కీలక నిందితుల అరెస్ట్
అంతర్జాతీయ డ్రగ్స్ సప్లయ్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసి.. వారి
Read Moreవీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాదిపాటు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు
అమెరికా వీసాలకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వీసా దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు కల్పించే సౌకర్యాన్ని పొడిగ
Read More













