లేటెస్ట్
ఫిజీ కొత్త ప్రధానికి మోడీ శుభాకాంక్షలు
ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన సితివేణి రబుకాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్,ఫిజీ మధ్య సన్నిహిత, దీర్ఘకాల సంబంధాలన
Read Moreఇండియాలో 200 కోట్ల మార్క్ను దాటిన అవతార్ 2
అవతార్ 2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 5వేల కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా.. మన దేశంలో ఇప్పటివరకు 200 కోట్లను రా
Read Moreకేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం : పంజాబ్ స్పీకర్
నిజామాబాద్ : కేసీఆర్, కేజ్రీవాల్లతోనే దేశంలో రైతురాజ్యం సాధ్యమవుతుందని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుల్తార్ సింగ్ సంధ
Read Moreమోడీ సర్కార్ కాదు.. అంబానీ, అదానీ సర్కార్ : రాహుల్ గాంధీ
కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని.. అది అంబానీ,అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం
Read Moreఐసీఈ ఫార్మాట్లో రిలీజ్ కానున్న 'పఠాన్'
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వ
Read Moreఫాం హౌస్ కేసు: 26, 27 తేదీల్లో నందకుమార్ను ప్రశ్నించనున్న ఈడీ
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను రెండు రోజుల పాటు ఈడీ విచారించేందుకు నాంపల్లి క
Read Moreపెళ్లిచేసుకోమన్నందుకు పొలాల్లోకి లాక్కెళ్లి చితకబాదిండు
మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు ప్రియురాలిని ఆమె ప్రియుడు విచక్షణారహితంగా కొట్టాడు. పంటపొలాల్లోక
Read Moreబయట మాట్లాడితే.. సభలో అభ్యంతరం చెప్పడం సరికాదు : ఖర్గే
తాను బయట చేసిన వ్యాఖ్యలపై.. అధికార బీజేపీ నేతలు రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.
Read Moreతండ్రిని గుర్తుచేసుకుంటూ చిరు ఎమోషనల్ పోస్ట్
తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి,
Read Moreభారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్
భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో ప
Read Moreకాంగ్రెస్ నేతలు దేశం గురించి ఆలోచించాలి: అనురాగ్ ఠాగూర్
ఢిల్లీ: అవినీతిపరులకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగ
Read Moreఅమ్మ ప్రేమను యావత్ దేశానికి పంచుతున్న: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందో
Read Moreఇంటి దగ్గరున్న వాహనాలకు టోల్ ఫీజు కట్
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ టో ల్ ప్లాజా ఫాస్టాగ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడింది. ఆ టో ల్ గేట్ నుంచి వారం రోజుల కింద వెళ్లిన వాహనాలక
Read More












