లేటెస్ట్
11న ఇంట్లోనే విచారిస్తాం..కవితకు సీబీఐ రిప్లై
ఢిల్లీ లిక్కర్ స్కాంలో MLC కవితకు సీబీఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనెల 11న (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారించనున్నారు. దీం
Read Moreరూ.15 లక్షలకు ఎకరా చొప్పున కేసీఆర్ ఫాంహౌజ్ కొంటం: రుద్రమదేవి
భూ నిర్వాసితుల నష్టపరిహారంపై మంత్రి హరీష్ రావుకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కౌంటర్ ఇచ్చారు. రూ.15 లక్షలకు ఎకరం చొప్పున కేసీఆర్ ఫాంహ
Read Moreప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ కొత్త నాటకాలు: పొన్నం ప్రభాకర్
టీఆర్ఎస్ నేతలు ఇసుక,ల్యాండ్, మైనింగ్ మాఫియాలకు పాల్పడుతూ అడ్డగోలుగా అక్రమ ఆస్తులు సంపాదించుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించా
Read Moreభారత జీడీపీ 6.9కి పెరిగే అవకాశం: వరల్డ్ బ్యాంక్
భారత ఆర్ధిక వ్యవస్థ అంచనాను అప్ గ్రేడ్ చేసిన ప్రపంచ బ్యాంక్ న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి
Read Moreసీఎం కేసీఆర్ కంటే నేను ఎక్కువ చదువుకున్న : రసమయి బాలకిషన్
కరీంనగర్: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు
Read Moreకేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తుండు: మల్లురవి
సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాల
Read Moreఅవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవితకు గుర్తింపు : బండి సంజయ్
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్
Read Moreప్రిన్సిపాల్ విధుల నుంచి తొలగించాడని మహిళ ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు గతంలో స్కావెంజర్ గా పని చేసిన సుజాత అనే మహిళ నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Read Moreపురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లు
క్రికెట్ లో మహిళల పాత్రను మరింతగా పెంచేందుకు బీసీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లను త
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : రేపు మరోసారి వాదనలు విననున్న హైకోర్టు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సిట్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరుపున మహేష్ జెఠ్మలా
Read Moreకాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం
Read Moreఅధిక నీటి బిల్లుల వసూలుపై ఖాళీ బిందెలతో బీజేపీ ఆందోళన
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో అధిక నీటి బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసిస్తూ.. ఎల్బీనరగ్ లోని జలమండలి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర
Read Moreరాజ్యాంగాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో దళితులు, పేదవాళ్లకు రిజర్వేషన్ కల్పించడం వల్లే పెత్తందారి వ్యవస్థ పోయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ
Read More













