లేటెస్ట్
ప్రతి బూత్లోనూ బీజేపీ గెలవాలి : మోడీ
గుజరాత్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లోనూ బీజేపీని గెలపించాలని ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సౌరాష్ట్రలోన
Read Moreఅమరుల స్మారక చిహ్నం పనులు పరిశీలించిన మంత్రి వేముల
హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగ
Read Moreన్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో తొలి సెంచరీ సూర్యదే
మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్
Read Moreసోమనాథ్ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
గుజరాత్ తీరం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ లో ఓడ రేవులు దేశ ప్రగతికి గేట్ వేలుగా మారాయని చెప్పారు. బీజేపీ హయాంలోనే గుజరాత
Read Moreసాంస్కృతిక సంబురాల్లో డ్యాన్స్ చేసిన రోజా
తిరుపతి: జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా కళాకారులు విభిన్న కళారూపాలను ప్రదర్శించారు. రెం
Read Moreతాతైన ముకేశ్ అంబానీ.. ఇషాకు కవలలు
ముకేశ్ అంబానీ తాతయ్యారు. ఆయన కుమార్తె ఇషకి కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, బాబు జన్మించారని.. వారికి ఆదియ, కృష్ణ అని పేర్లు పెట్టినట్ల
Read Moreబెంగాలీ నటి ఆండ్రిలా శర్మ కన్నుమూత
బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ (24) కన్నుమూసింది. బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ నెల 1 న కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆండ్రిలా చేరింది. &n
Read Moreఫార్ములా ఈ రేసు : వీఐపీ టికెట్ తీసుకున్నా లోపలికి పంపడం లేదని ఫ్యాన్స్ ఫైర్
హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ రేసు పోటీల దగ్గర అభిమానులు ఆందోళన చేపట్టారు. వీఐపీ టికెట్లు తీసుకున్న లోపలికి అనుమతించటం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్
Read Moreసూర్యకుమార్ ఊచకోత... టీమిండియా భారీ స్కోర్
మౌంట్ మాంగనుయ్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు
Read Moreటీచర్లు పాఠాలు చెప్పడానికే పరిమితం కావద్దు : డా. చుక్కా రామయ్య
టీచర్లు పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా.. దేశం గురించి విద్యార్థులను ఆలోచింపజేసే ప్రయత్నాలు చేయాలని డా. చుక్కా రామయ్య అన్నారు. ఓయూ దూ
Read Moreఎమ్మెల్సీ కవితకు అర్వింద్ క్షమాపణ చెప్పాలి: మహిళా సంఘాల మౌనదీక్ష
ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్యాంక్ బండ్ పై ఉన్న రాణిరుద్రమదేవి విగ్రహం ముందు మహిళా సంఘాలు
Read Moreనాగశౌర్య పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్
హీరో నాగశౌర్య వివాహం బెంగళూరులో వైభవంగా జరిగింది. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి ఎట్టకేలకు నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు.
Read Moreఏఎన్ఎమ్ల సేవలను ప్రశంసించిన హరీష్ రావు
వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర రెండవ ఏఎన్ఎమ్ల మహా సభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా
Read More













