లేటెస్ట్
మస్క్ కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు
రోజుకొక షాక్ ఇస్తున్న ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కు ఆ కంపెనీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. మస్క్ గురువారం ట్విట్టర్ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపిచాడు.
Read Moreవారు మాట్లాడిన భాషపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలె : కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కేసులు నమోదు చేయాలని బీజేపీ కార్పోరేటర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస
Read Moreక్యాసినో కేసు : అస్వస్థతకు గురైన ఎల్.రమణ.. హాస్పిటల్కు తరలింపు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అధికారులు హాస్పిటల్ కు తరలించారు
Read Moreలిక్కర్ స్కాంలో ఆధారాలుంటే ఎదుర్కొంటా : ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలు ఉంటే.. తప్పకుండా ఫేస్ చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తనపై వచ్
Read Moreకేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి: ఎంపీ అర్వింద్
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చే
Read Moreనింగిలోకి విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం
తిరుపతి : తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. దేశంలో తొలి ప్రైవ
Read Moreబీజేపీలో చేరమన్నారు.. రానని చెప్పాను : ఎమ్మెల్సీ కవిత
బీజేపీలో చేరాలంటూ తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయని.. అయితే తాను రానని స్పష్టం చేశానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, స
Read Moreఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ కేటాయింపులో ఓయూ వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Read Moreసమాధానం చెప్పలేకనే భౌతిక దాడులు:బండి సంజయ్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం
Read Moreఅర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు : డీకే అరుణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడ
Read Moreటీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు : వైఎస్ షర్మిల
తెలంగాణలో రైతులకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు స్థా
Read Moreబీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్
బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాక బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతారని అనుకున్నామని, కానీ.. తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ విన
Read Moreఅర్వింద్ గీత దాటితే వెంటపడి కొడతాం : ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నేను క
Read More













