లేటెస్ట్
బీసీసీఐ సమాన వేతన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న బాలీవుడ్
పురుషక్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లిస్తామని బీసీసీఐ ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మెన్స్
Read Moreట్విటర్ పక్షికి స్వేచ్ఛ లభించింది : మస్క్
ట్విట్టర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్నాళ్లుగా అనేక మలుపు తిరిగిన ట్విట్టర్ డీల్ పూర్తైన అనంతరం మస్క్ తొలి ట్వ
Read Moreఢిల్లీలో మరోసారి పెరిగిన ఎయిర్ పొల్యూషన్
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి పెరిగింది. పూర్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 354కు చేరింది. దీంతో గాలిలో నాణ్యత
Read Moreమోడీ దేశభక్తుడంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. ‘&l
Read Moreయాదగిరిగుట్టకు బయలుదేరిన బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేస
Read Moreరాష్ట్ర ప్రగతిపై షిండే ప్రభుత్వం సీరియస్గా లేదు : ఆదిత్య ఠాక్రే
గుజరాత్లో టాటా-ఎయిర్బస్ సి-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠా
Read Moreయావరేజ్ మైండ్సెట్తో ఆడితే యావరేజ్ ఫలితాలే వస్తాయి
టీ20 వరల్డ్ కప్లో పసికూన జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోవడంపై ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ టీమ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నజ
Read Moreట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చి రాగానే మస్క్ యాక్షన్ ప్రారంభించాడు. ట్విట్టర్ సీఈవో గా ఉన
Read Moreప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా 'సింగపూర్'
ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది . ఈ ఏడాదికి గాను గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ - గాలప్ విడుదల చేసింది. ఈ జాబి
Read Moreనిర్మాత కమల్ కిశోర్ పై కేసు నమోదు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. కారుతో ఢీ కొట్టాడని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 279 & 3
Read Moreపంజాగుట్ట పరిధిలో పోలీసుల తనిఖీలు.. హవాలా డబ్బు స్వాధీనం
అర్ధరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో 70 లక్షల హవాలా మనీ సీజ్ చేసినట్టు సమాచారం. వాహన త
Read Moreకొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో మూడో రోజు పాదయాత్ర మరికల్ మండలం యలిగండ్ల నుంచ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదు : నంద కుమార్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన నంద కుమార్.... పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్ళామని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లే
Read More












