లేటెస్ట్

అమృత్​ సర్​ లో పోలీస్​ అధికారి గన్​ మిస్​ ఫైర్​

పంజాబ్ అమృత్ సర్ లో పోలీస్ అధికారి గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ అధికారి మొబైల్ షాపుకు వెళ్లాడు. గన్ తీసి అక్కడి వ

Read More

స్మార్ట్ ఫోన్ కొనేందుకు రక్తాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 16ఏళ్ల బాలిక

ప్రజెంట్ జనరేషన్ మనిషి పక్కన లేకపోయినా పర్లేదు గానీ.. ఫోన్ ఉంటే చాలు అనేలా తయారైంది. ఎక్కడికెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లడం మామూలైపోయింది. దానికి వయసు

Read More

యువతకు మోడీ దివాళీ గిఫ్ట్..75వేల మందికి ఉద్యోగాలు

దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు ప్రధాని మోడీ దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నారు. 75వేల మందికి వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. దివాళ

Read More

నకిలీ జీలకర్ర తయారీ ఫ్యాక్టరీపై పోలీసుల దాడులు

కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్న కొందరు కేటుగాళ్లు. ఇన్నాళ్లు బియ్యం, పప్పు ధాన్యాలు, కారం వంటి వాటిని కల్లీ చేస్తూ..సొమ్ముచేసుకున్న కల్త

Read More

మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ పళని కుమారి ఇంట్లో సోదాలు

అవినీతి ఆరోపణల నేపథ్యంలో మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ చిలకరాజు పళని కుమారి  నివాసంతో పాటు ఆయ

Read More

రెండేళ్ల తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇన్సూరెన్స్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఎట్టకేలకూ ఇన్సూరెన్స్ చేయించింది. రెండేళ్ల తర్వాత మొత్తం 6104 మంది విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించింది.

Read More

కవ్వాల్ అభయారణ్యంలో కమ్మేసిన పొగ మంచు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఈ సీజన్ లో తొలిసారి పొగమంచు ప్రారంభమైంది. పొగమంచుతో ఆదిలాబాద్ అందాలు రెట్టింపు అయ్యాయని స్థానికులు అంటున

Read More

పొగ మంచుతో ఢిల్లీవాసుల అవస్థలు

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కాలుష్యం తీవ్రంకావడం, మరోవైపు శీతాకాలం సమీపిస్తుండటంతో ఒక్కసారిగా పొగ మంచు అలుముకుంది. ఓ వైపు కాలుష్యం,

Read More

దీపావళి స్పెషల్ మిఠాయి 'కాజు కలశ్'

దీపావళి అంటే దీపాలు, పటాసులతో పాటు వెంటనే గుర్తొచ్చేది మిఠాయిలు, స్వీట్లు. వీటికి మామూలు రోజుల్లో కన్నా ఈ సమయంలో డిమాండు కొంచెం ఎక్కువే. సాధారణంగా అయి

Read More

ఇక నా విజయాన్ని ఎవరూ ఆపలేరు : కోమటిరెడ్డి రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. దుబ్బాక, హుజురాబాద్ తర్వా

Read More

ప్రతి నాలుగు కిలోమీటర్లకు ప్రభుత్వ పాఠశాల

గుజరాత్​లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆప్​ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ కంచుకోటలో పాగా వేసేందుకు చీపురు పార్టీ తీవ్

Read More

తక్షణమే ఉక్రెయిన్ వీడండి..భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ‘‘ఉక్రెయిన్లో క్షీణిస్తున్న భద

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బూర నర్సయ్య

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు

Read More