లేటెస్ట్
ఒకే చోట బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేయాలె
ఊరంతా అందరూ ఒకే దగ్గర బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని అరుణోదయ సంసృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. కుల వివక్షతకు, ప
Read Moreసికింద్రాబాద్ లోని పలు కాలనీల్లో మంత్రి తలసాని పర్యటన
సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా బస్తీలు, కాలనీల్లో పర్యటనలు చేపట్టినట్టు తెలిపారు
Read Moreఎన్ఓసీ ఇచ్చేందుకు లంచమడిగిన పంచాయితీ సెక్రటరీ
రేకుల తయారీ పరిశ్రమ పెట్టుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు సైతం ఓ ప్రభుత్వ అధికారి లంచం అడిగాడు. అలా కక్కుర్తి పడ్డ ఓ పంచాయ
Read Moreబాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్ర దూకుడు
రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన మూవీ బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో &nbs
Read Moreమిమ్మల్ని మార్చడానికి ప్రజలు, పంచభూతాలున్నాయి
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. మా
Read More'స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్'లో తెలంగాణ నంబర్ వన్
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం "స్వచ్ఛ భారత్ సర్వేక్షణ" లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలి
Read More24 ఏళ్ల ఆటకు ఫెదరర్ గుడ్బై
24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలిన రోజర్ ఫెదరర్ కన్నీటితో తన కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. రఫెల్ నాదల్ తో కలిసి లావెర్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత ప్ర
Read Moreగంగాజలాన్ని చిలకరిస్తూ.. డెడ్ బాడీని 18 నెలలు ఉంచుకున్నారు
కోమాలో ఉన్నాడనుకొని ఉత్తరప్రదేశ్ లోని ఓ కుటుంబం దాదాపు 18నెలలు శవాన్ని తమ ఇంట్లోనే ఉంచుకుంది. చనిపోయాడని అధికారులు ధ్రువీకరించినా.. అంత్యక్రియలు
Read Moreకు.ని. ఆపరేషన్ తరహా ఘటనల నివారణకు మార్గదర్శకాలు
గత నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో నియమ
Read Moreఅధిక ఫీజుల వసూలుపై విద్యార్థుల ధర్నా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని
Read Moreయూఎన్ జనరల్ అసెంబ్లీ: పాక్ పై విరుచుకుపడిన భారత్
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా పాక్ పై భారత్ విరుచుకుపడింది. ముంబై ఉగ్రదాడికి కారణం ఎవరని భారత ప్రతినిధి మిజిటో వినితో ప్రశ్నించారు. పొర
Read Moreతలకు బలమైన గాయం కావడంతోనే శ్రావణి మృతి
మూడు రోజుల క్రితం కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన డాక్టర్ శ్రావణి చనిపోయింది. హైదరాబాద్ మలక్ పేట్ లో ఈ నెల 21న బైక్ ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
వరంగల్ సిటీ, కాజీపేట, వెలుగు: రాష్ట్ర ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ చీరలను కానుకగా అందిస్తున్నారని చీఫ్విప్ దాస్యం
Read More












