లేటెస్ట్

నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

కేంద్రం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘థ్యాంక్స్ టు తెలంగాణ’ అనే బోర్డులు పెట్టాలె కేంద్రం అప్పులపై మం

Read More

రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణం

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్‌

Read More

ఖైరతాబాద్‌‌లో ట్రాఫిక్ జాం.. దూరం నుంచే దర్శనం చేసుకోవాలి

ఖైరతాబాద్ లో బడా గణేష్ చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. వీరిని అదుపు చేయడం కోసం పోలీసులు అష్టకష్టాలు

Read More

విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం ఘటన: అశోక్ రెడ్డి మృతి

హైదరాబాద్: రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో గాయపడిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి చికిత్స పొందుతూ ఇవ

Read More

నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త అదృశ్యం 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్త అదృశ్యం కలకలం రేపుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన లింగం అనే బీజేపీ కార్యకర్తను

Read More

ఈసారి గెలిచేది మునుగోడు ప్రజలే

టీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బు సంచులతో మునుగోడు నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్నారని.. ఇక్కడి ప్రజలు అమ్ముడుపోరని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్

Read More

పోతన గ్రామాన్ని టూరిస్ట్ హబ్ గా అభివృద్ది చేస్తున్నాం

జనగామ జిల్లా: బమ్మెర పోతన జీవితం భావి తరాలకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన

Read More

సర్కారు సహకారంతోనే ప్రభుత్వ సంస్థల మనుగడ

ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణపై మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు.  పబ్లిక్ సెక్టార్ కంపెనీలు కుదేలవుతున్న ప్ర

Read More

గడ్డిఅన్నారం కార్పొరేటర్ పై మరో కిడ్నాప్ కేసు

హైదరాబాద్ : గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై మరో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం రెండు కిడ్నాప్ కేసు

Read More

రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోంది

మహబూబాబాద్: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ

Read More

గాంధి భవన్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్దం

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దేశాన్ని దోపిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైదరాబాద్ లోని గా

Read More

మోడీ పాలనలో వారికే లాభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ పాలనలో అదానీ, అంబానీలకు

Read More

ప్రజలే నా పార్టీ పేరు, జెండా నిర్ణయిస్తారు

గులాం నబీ ఆజాద్ కొత్త పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ లోని సైనిక్ ఫామ్స్ లో  ర్యాలీ నిర్వహించారు. ఇందులో భారీగా ఆయన మద్దతుదారులు, ప్ర

Read More