లేటెస్ట్
జార్ఖండ్ బీజేపీ మహిళా నేత సీమా పాత్ర అరెస్ట్
తన ఇంట్లో పనిచేసే ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మహిళా నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పని
Read Moreరాష్ట్రానికి రానున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రమంత్రులు రానున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
Read Moreపోలీసుల ప్రలోభాలకు ఆశపడి ఇన్ ఫార్మర్ గా మారొద్దు
జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ (2) డివిజన్ల కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి
Read Moreఇబ్రహీంపట్నం బాధితులకు కోటి నష్టపరిహారం ఇయ్యాలె
ఇటీవల ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర
Read Moreరాయ్పూర్లో యూపీఏ ఎమ్మెల్యేల మకాం
జార్ఖండ్లో పతాక స్థాయికి రాజకీయ సంక్షోభం భారీ భద్రత నడుమ రిసార్టులో ఎమ్మెల్యేలు రేపు సాయంత్రం 4 గంటలకు జార్ఖండ్ మంత్రివర్గ సమావేశం
Read Moreసిటీలో 30వేలకు పైగా వినాయక మండపాలు
సీఎం కేసీఆర్ త్వరలో పీఎం అవుతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని సిద్ధి వినాయక టెంపుల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. మం
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్
Read Moreసెప్టెంబర్ 9న ‘యశోద’ టీజర్ విడుదల
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ నిర్మాత శివలెంక కృష్ణప
Read Moreప్రత్యేక ఆకర్షణగా తుమ్మలగుంట వినాయకుడు
తిరుపతి: వినాయక చవితి సందర్భంగా భక్తులు ఆది దేవుడు గణనాధుడిని ఘనంగా కొలుచుకుంటున్నారు. వాడవాడలా వెలసిన తీరొక్క గణనాధులు ఆకట్టుకుంటున్నారు. తిరుపతి తుమ
Read Moreఖైరతాబాద్ మహాగణనాథుడికి గవర్నర్ తొలి పూజ
ఖైరతాబాద్ మహాగణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వీరితో పాటు మహాగణనాథుడికి మంత్రి తలసాని, ఎమ్యెల్య
Read Moreగణపతి బప్పా మోరియా.. ప్రముఖుల శుభాకాంక్షలు
నేడు గణేశ్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దేశ
Read Moreదుందుభి నదితీరంలో ఆవంచ ఐశ్వర్య గణపతి
దేశంలోనే అతిపెద్ద ఏక శిలా గణపతి విగ్రహం దుందుభి నది తీరంలో ఉంది. ఇది పశ్చిమ చాళిక్యుల కాలం నాటి పురాతన రాతి విగ్రహం. పచ్చని పంట పొలాల మధ్య భక్తులకు దర
Read More












