
లేటెస్ట్
గ్రేటర్ ఎన్నికలు: పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐదుగురు ఐపీఎస్ లు
GHMC ఎన్నికల నిర్వహణ కోసం GHMC, ఎన్నికల సంఘంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత
Read Moreఫ్రీగా మాస్కులు పంచడమే అసలైన దేశభక్తి
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉచితంగా మాస్కులు పంచడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్
Read Moreటీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు పితృ వియోగం
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం చనిపోయారు. ప్రస్తుతం సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇవ్వాళ సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్
Read Moreఫిబ్రవరిలో ఆక్స్ ఫర్డ్ కరోనావ్యాక్సిన్
ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనికాలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇండియాలో తయారు చేసేందుకు డీల్ కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫిబ్రవరి 2021లో దీన్ని అ
Read Moreఏపీలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత
Read Moreచంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే
సీఎం జగన్ చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా, పారదర్శకంగా రాజకీయాలు నడపడం చూస్తున్నామన్నారు నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా . కానీ చంద్రబాబు జీవితం మ
Read Moreసుశాంత్ పేరుతో కోటీశ్వరుడయ్యాడు..ఎలా అంటే
టెక్నాలజీ అప్ డేట్ అయ్యే కొద్ది వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ లో లక్షలు సంపాదించేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత
Read Moreగ్రేటర్లో కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరుతున్న ఆ పార్టీ సీనియర్ నేత
హైదరాబాద్: గ్రేటర్ తెలంగాణలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హస్తానికి గుడ్బై చెప్పనున్నార
Read Moreముంబైలో డిసెంబర్ 31 వరకు స్కూళ్ల మూసివేత
మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లను మూసివేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడిచే స్కూళ్లను డిసెంబర్ 3
Read Moreకరోనా ఎఫెక్ట్ : ఢిల్లీ నుంచి ముంబైకి విమానాలు,రైళ్లు బంద్
దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో రాకపోకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి
Read Moreనా మాట వినవా..చెల్లెల్ని కాల్చి చంపిన అన్న
ఫోన్లో మాట్లాడకు. చాటింగ్ చేయకు అని ఎంత చెప్పినా వినడంలేదని ఓ అన్న తన చెల్లిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపుతుంది. ఢిల్లీకి చెందిన అన్న(17) సెలూన్
Read Moreమిడ్ డే మీల్స్: గ్రేటర్కు కేంద్రం రూ.116 కోట్లు ఇచ్చింది
హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం కింద జీహెచ్ఎంసీ ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద వంట ఖ
Read Moreఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన వాహనాన్ని విరాళమిచ్చిన మంత్రి
ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళంగా అందించారు కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట
Read More