లేటెస్ట్

కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్.. చార్మినార్ వద్ద టెన్షన్

హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్,  చార్మినార్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు.  హైదరాబాద్ లో  వరద సాయం  ఆపాలంటూ  ఎస్ఈసీకి లేఖ రాశారంటూ  తనపై చేసిన  ఆరోపణలు

Read More

పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

కేరళలోని కక్కాడావ్‌ అనే ఊళ్లో, రోడ్‌ పక్కన ఉంటుంది జోషి మాథ్యూ ఇల్లు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూలు, పండ్ల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇంటి చు

Read More

గ్రేటర్ వార్: 34 మందితో బీజేపీ మూడో లిస్టు విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు విడతలుగా అభ్యర్థుల పే

Read More

రాష్ట్రంలో 50 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 894 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది

Read More

జవాన్ భార్యకు 18 ఏండ్ల తర్వాత ఎక్స్ ‌‌‌‌గ్రేషియా

న్యూఢిల్లీ: ఎలక్షన్ డ్యూటీలో మరణించిన సీఆర్పీఎఫ్‌‌‌‌ జవాను భార్యకు 18 ఏండ్ల తరువాత ఎక్స్‌‌‌‌గ్రేషియా అందింది. ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రూ.20 లక్షలు ఆమె

Read More

అవినీతిలో ఇండియాది 77వ ప్లేస్

న్యూఢిల్లీ: బిజినెస్​పరమైన అవినీతి విషయంలో ఇండియా 77వ స్థానంలో ఉందని యాంటీ–బ్రైబరీ స్టాండర్డ్​ ఆర్గనైజేషన్ ‘ట్రేస్​’ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది

Read More

యూట్యూబర్‌పై రూ. 500 కోట్ల పరువునష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తనపై తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీహార్‌కు చెందిన ఓ యూట్యూబర్‌పై నటుడు అక్షయ్ కుమార్ పరువు నష్టం దా

Read More

ఆకలి తీర్చే పనికి అంబాసిడర్లుగా

ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌‌‌‌లోకి ఎంటరై… ఇప్పుడు ‘గ్లోబల్ స్టార్’అని పిలిపించుకుంటోన్న ఏకైక ఇండియన్ ఫిమేల్ స్టార్. హాలీవుడ్ కి వెళ్ళిన త

Read More

అమెరికాలో నిమిషానికో మరణం

అగ్రరాజ్యంలో తీవ్రమవుతున్న కరోనా రెండ్రోజుల్లో 3,600 మంది మృతి 2.50 లక్షలు దాటిన మరణాలు వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: అమెరికాలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగు

Read More

  ఎట్లున్నరని వచ్చి చూడట్లే ఎవరూ పట్టించుకోవట్లే

” మనిషిలోతు నీళ్లలో మునిగిపోయినం. ఎవరైనా వచ్చి సాయం చేస్తారని చూసినం. ఎవరూ రాలేదు. అర్ధరాత్రి పిల్లల్ని భుజాన వేసుకుని ఈదుకుంటూ బయటపడ్డం. ఇప్పటికి అడు

Read More

మధ్యాహ్నం బీజేపీలోకి.. సాయంత్రం మళ్లీ టీఆర్ఎస్​లోకి..

పటాన్ చెరు రూరల్, వెలుగు:  రామచంద్రపురం సిట్టింగ్ కార్పొరేటర్ మధ్యాహ్నం బీజేపీ పార్టీలో చేరి, సాయంత్రం మంత్రి హరీశ్​రావు సమక్షంలో తిరిగి సొంత గూటికి చ

Read More

రెచ్చగొట్టే పోస్ట్​లు పెడితే.. క్రిమినల్​ కేసులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్‌ నేపథ్యంలో పోలీసులు సోషల్‌ మీడియాపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌‌ పోస్టింగ్స్‌

Read More