పటాన్ చెరు రూరల్, వెలుగు: రామచంద్రపురం సిట్టింగ్ కార్పొరేటర్ మధ్యాహ్నం బీజేపీ పార్టీలో చేరి, సాయంత్రం మంత్రి హరీశ్రావు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. కార్పొరేటర్ తొంట అంజయ్య టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ సీటు దక్కపోవడంతో మనస్తాపం చెంది గురువారం మధ్యాహ్నం బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్రావు హుటాహుటిన రామచంద్రాపురం చేరుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో కలిసి కార్పొరేటర్ తొంట అంజయ్యను బుజ్జగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే విలేకరుల సమావేశంలో ఆయనకు కండువా కప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోచేర్చుకున్నారు.
మధ్యాహ్నం బీజేపీలోకి.. సాయంత్రం మళ్లీ టీఆర్ఎస్లోకి..
- హైదరాబాద్
- November 20, 2020
లేటెస్ట్
- జైనూర్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం
- మొరాయించిన ఈవీఎంలు గంట వెయిట్ చేసి ఓటేసిన కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపలే!
- హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితి
- ముంబైలో గాలి దుమారం
- నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు
- గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు
- కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు