న్యూఢిల్లీ: బిజినెస్పరమైన అవినీతి విషయంలో ఇండియా 77వ స్థానంలో ఉందని యాంటీ–బ్రైబరీ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ‘ట్రేస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ఈ విషయంలో మనదేశం స్కోరు 45గా (కమర్షియల్ బ్రైబరీ రిస్క్) రికార్డయింది. ట్రేస్ మొత్తం 194 దేశాల్లో స్టడీ చేసింది. దీని ప్రకారం.. నార్త్ కొరియా, తుర్కెమిస్తాన్, సౌత్ సూడాన్, వెనెజులా, ఎరిట్రియాలు అవినీతి విషయంలో ‘టాప్–5’గా నిలిచాయి. డెన్మార్క్, నార్వే, ఫిన్లండ్, స్వీడన్, న్యూజిలాండ్లో అవినీతి చాలా తక్కువగా ఉంది. గత ఏడాది కూడా ఇండియాకు కమర్షియల్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్లో 77వ ర్యాంకే వచ్చింది. గవర్నమెంటుతో బిజినెస్ పనులు, అవినీతిని అడ్డుకోవడం, చర్యలు తీసుకోవడం, పాలనలో పారదర్శకత, సామర్థ్యం అనే ఐదింటి ఆధారంగా ర్యాంకు ఇస్తారు. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కంటే ఇండియాలోనే అవినీతి తక్కువని తేలింది. అయితే అవినీతిని తగ్గించేందుకు చైనా చాలా చర్యలు తీసుకుందని ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ రిపోర్టు వివరించింది. ఇండియాతోపాటు పెరూ, జోర్డన్, నార్త్ మాసిడోనియా, కొలంబియా, మాంటినీగ్రో దేశాలకు 77వ ర్యాంకే వచ్చింది. ఈ స్టడీ కోసం ఇంటర్నేషనల్ఆర్గనైజేషన్ల నుంచి సమాచారం తీసుకున్నామని ట్రేస్ తెలిపింది.
అవినీతిలో ఇండియాది 77వ ప్లేస్
- దేశం
- November 20, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో