
లేటెస్ట్
కేంద్రమే జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలి
హైదరాబాద్ : కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన జీఎస
Read Moreమరో ఆరు నెలలల్లో అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ వర్సిటీ టీకా
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీకా అందుబాటులోకి రాగానే వ్యాక్సినేషన్ ప్రారంభి
Read Moreరూ.14లక్షల ఖరీదైన టీవీని విడుదల చేసిన సోనీ
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ రూ.13,99,990విలువగల ఎల్ఈడీ టీవీ, జెడ్ 8 హెచ్ ని మార్కెట్ లో విడుదల చేసింది. 85అంగుళాల పొడవు, 8కేఎల్ ఈడీ టీవీ 7680 x 4
Read Moreకష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న నాన్న ఏం చేశాడంటే
కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడే నాన్న! నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం, నాన్న బాధ్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువే..! అలాంటి ఓ నాన్న క్యాన్స
Read Moreజాతీయ స్థాయిలో 2 ఉత్తమ ర్యాంకులు సాంధించిన తెలంగాణ విద్యార్థిని
వరంగల్: జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్ ను అభినందించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా (రూరల్), ఆత్మకూరు
Read Moreకేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్ కన్నుమూత
కేంద్ర మాజీమంత్రి రషీద్ మసూద్ (73) ఇవాళ(సోమవారం) మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడ
Read Moreఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Moreమరింత పకడ్బందీగా ఆరోగ్య శ్రీ అమలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆ
Read Moreసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ
పంజాబ్ లో ఖేతి బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తుంది. పలు జిల్లాలు, నియోజవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర ప్రచారం జ
Read More‘వ్యవసాయ బిల్లు ఏకపక్షం అయితే.. మరి ఎల్ఆర్ఎస్?’
జగిత్యాల: వ్యవసాయ బిల్లు గురించి తెలియక గులాబీ కుక్కలు బాగా మొరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ‘వ్యవసాయ బిల్ల
Read Moreహైదరాబాద్ లో 10లక్షల CC కెమెరాలను ఏర్పాటు చేయాలి
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఎక్కువగా ఉండే ప్రతీ దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా న్యూ ఫ్లై ఓ
Read More