V6 News

లేటెస్ట్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన  రైల్వే బ్రిడ్జి ఈ నెల 13న ప

Read More

శ్రీజను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆకుల శ్రీజకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని రాష్ట్ర క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 లో టేబుల్ టెన్ని

Read More

జెరెమీకి గ్రాండ్ వెల్కమ్

కామన్వెల్త్లో స్వర్ణం సాధించి..స్వదేశానికి తిరిగొచ్చిన వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్ రి నుంగాకు ఘన స్వాగతం లభించింది. స్వస్థలం మిజోరం రాజధాని ఐజ్వాల్&z

Read More

ముంబైలో కొత్తగా 852 కొవిడ్ కేసులు

ముంబైలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. 24 గంటల్లో కేసుల సంఖ్య 79శాతం పెరిగింది. బుధవారం ముంబైలో 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి

Read More

కాళోజీ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల

కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ ఫైనలియర్‌ పరీక్షల ఫలితాలను ఇవాళ ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం

Read More

చల్లమల్ల కృష్ణారెడ్డితో ఠాగూర్, రేవంత్ రహస్య మంతనాలు

టిక్కెట్ ఎవరికొచ్చినా అందరూ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలె కాంగ్రెస్ టిక్కెట్ ఆశావాహులకు బోస్ రాజు ఆదేశం హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్

Read More

శివనామస్మరణతో మారుమోగిన బేగంబజార్ వీధులు

భం భం భోలె శంకర అంటూ శివనామస్మరణతో బేగంబజార్ వీధులు మారుమోగాయి. శ్రావణమాసం సందర్భంగా బేగంబజార్ కు చెందిన సంకట్ హరన్ మహాదేవ్ సంఘ్ సభ్యులు పరమేశ్వరుడి ప

Read More

ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ పరీక్ష ఉన్నందున స

Read More

సుప్రీంకోర్టులో నుపుర్‌ శర్మకు భారీ ఊరట

ఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత

Read More

బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిగా సునీల్ బన్సల్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీల నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని

Read More

రాణించడమే నా పని..ఎంపిక నా చేతుల్లో లేదు

ఆసియాకప్ టీ20కి తనను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్ స్పందించాడు. టీ20 ఫార్మాట్కు తనను ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదని చెప్

Read More

భారత తదుపరి సీజేగా యూయూ లలిత్

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం

Read More

ఆడియో క్లిప్లో తప్పుగా ఏం మాట్లాడలేదు

చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వవద్దంటూ తాను మాట్లాడిన ఆడియో వైరల్ కావడంపై కాంగ్రెస్ నేత పాల్వాయ్ స్రవంతి స్పందించారు. ఆడియో విషయం కొద్దిసేపటి క్రి

Read More