లేటెస్ట్
ఆసియాకప్ టీమ్ ఎంపికలో వివక్ష
ఆసియా కప్ టీ20 టోర్నీకి టీమిండియా సెలక్షన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఎంపికలో స్టార్ డం... గత రికార్డులనే ప్రమాణికంగా తీసుకున్నారని
Read Moreబండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ
పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అంకిరెడ్డిగూడెం వద్ద బండి సంజయ్
Read Moreసీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేశారు. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైన నితీశ్ కుమార్ గవర్నర్ ను క
Read Moreటీ20ల్లో పోలార్డ్ అరుదైన చరిత్ర
ప్రస్తుత కాలంలో క్రికెట్ ఆడాలంటే ఎంతో టాలెంట్..టెక్నిక్..వీటి కంటే ముఖ్యంగా ఫిట్నెస్ ఉండాలి. అప్పుడే ఏ క్రికెటర్ అయినా కెరీర్లో సక్సెస్ అవుతాడు. సుధ
Read Moreఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ సర్కారు..?
బీహార్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిన సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంద
Read Moreతైవాన్ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలు
తైవాన్ ను చైనా భయడపెడుతోంది. ఆ దేశం చుట్టూ చైనా సైనిక విన్యాసాలు చేస్తోంది. ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన డ్రాగన్ సైన్యం డ్రిల్స్ తో తైవాన్ ను భయపెడుతోం
Read Moreపేదల భూములు గుంజుకునేందుకే ధరణి
పేదల భూములు లాక్కునేందుకే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంల
Read More11న ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ
హైదరాబాద్ : ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వ
Read Moreఆసియా కప్తో కోహ్లీ రీఎంట్రీ
టీమిండియా కింగ్ ఖాన్..విరాట్ కోహ్లీ సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నెల 27 నుంచి మొదలవనున్న ఆసియా కప్ లో కోహ్లీ ఆడబోతున్నాడు. ఈ మె
Read Moreసాంకేతిక సమస్యతో 145 రైళ్లు రద్దు
భారతీయ రైల్వే మంగళవారం 145 రైళ్లు రద్దు చేసింది. మరో 21 రైళ్లు ప్రారంభమయ్యే స్టేషన్లను మార్చింది. వీటితో పాటు 15 రైళ్లను ఐఆర్సీటీసీ పాక్షికంగా రద్దు
Read Moreపేదల అభివృద్ధి కోసమే సంక్షేమ పథకాలు
దేశంలో ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ఉచితాలు అనొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ జనాభాలో ఎక్కువ మంది పేదలు ఉన్న
Read Moreరాష్ట్రాల హక్కులను కేంద్రం కాల రాస్తోంది
సంగారెడ్డి : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మహనీయుల ఆశయాలు ఇంకా నెరవేరలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు అభిప్రాయపడ్డారు. ప్రజ
Read Moreగూగుల్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం
అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫలితంగా సెర్చింజన్ సేవల్లో కొంతసేపు అవాంతరం ఏర్పడింది. గూగుల్ అధికారిక ప్రతినిధి ఈ విషయాన్ని ధ
Read More












