లేటెస్ట్
ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ హీరోయిన్
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.
Read Moreమసూద్ను అజార్ను అరెస్ట్ చేయాలని పాక్ లేఖ
జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్టు చేయాలని కోరుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు లేఖ రాసింది. పాకిస్తాన్ మీడియా సంస్థ బోల్ న్యూస్ తెలిపిన వివ
Read More‘అధర్వ’ నుంచి హీరో కార్తీక్ రాజు ఫస్ట్ లుక్
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియెన్స్కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో ప
Read Moreగోవాలో బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. దిగంబర్ కామత్, మైఖే
Read Moreకత్రినా కైఫ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న విక్కీ కౌశల్
సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కలిసి మొదటిసారిగా స్ర్కీన్ ను షేర్ చేసుకోబుతు
Read Moreసెప్టెంబర్ 16 కాదు.. సెప్టెంబర్ 23న ‘బ్రహ్మస్త్ర’
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’ మూవీ మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాక్సాపీస్ వద్ద రూ. 150 క
Read Moreలండన్కు చేరుకున్న క్వీన్ ఎలిజబెత్ పార్థివదేహాం
క్వీన్ ఎలిజబెత్–2 పార్థివదేహాం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి నిన్న రాత్రి సైనిక రవాణా విమానంలో లండన్ కు చేరింది. క్వీన్ శవపేటికను కింగ్ ఛార్
Read Moreట్రైన్ లోనే డెలివరీ చేసిన మెడిసిన్ విద్యార్థిని
సికింద్రాబాద్ - విశాఖ దురంతో ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని డెలివరీ చేసింది. శ్రీకాకుళానికి చెందిన గర్
Read Moreకేపీహెచ్బీలో బండి సంజయ్ చాయ్ పే చర్చా
బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన చాయ
Read Moreపరేడ్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గవర్నర్
నిజాం నుంచి విముక్తి పొందిన విధానం గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు . ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్ర
Read Moreఅన్ని పార్టీలు కలిసి ఉత్సవాలు జరుపుకోవాలె
హైదరాబాద్ లో డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో లిబర్టీలోని విగ్రహం వద్ద 55 వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్థంతి వేడుకలకు హర
Read Moreరెండు రోజులు వెనక్కి వెళ్లిన శింబు ’ముత్తు’
శింబు హీరోగా తమిళంలో నటించిన ‘వెందు తనిందదు కాడు’ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ గురువారం విడుదల కాబోతోంది. తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు
Read Moreకేరళలో కొన్నసాగుతున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'
కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ తిరువనంతపురంలోని నవైకులంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. అంతకుముందే శివగిరి
Read More












