లేటెస్ట్
NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: బీఈ/బీటెక్ అర్హతతో అద్భుత అవకాశం!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్
Read Moreనల్లా పైపులైన్లకు మోటార్ బిగిస్తే రూ.5వేలు ఫైన్..జలమండలి అధికారుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీ పరిధిలోని నీటి సరఫరా, లో ప్రెజర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. సిటీలో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ కార్యక్రమం
Read Moreఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్
ఈ నెల ఆఖరి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సామాన్యుడి జేబుకు కేంద్ర ప్రభుత్వం మంట పెట్టబోతోందనే
Read Moreరెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కిటకిట
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సుల
Read Moreవాహనాలను ఢీకొట్టిన ట్రక్కు..బొలెరోలో మంటలు.. 11 మంది సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రామాండ్గంజ్ లోయ సమీపంలో ఓ ట్రక్కు అదుపు తప్పి వాహనాలను ఢీ కొట్టడంతో 11 మ
Read Moreవసతి గృహాల్లో రిపేర్లకు చర్యలు.. వార్డెన్లు.. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఇటిక్యాల, వెలుగు : సాంఘిక సంక్షేమ, గురుకుల, కస్తూర్బా వసతి గృహాల్లో అవసరమైన మైనర్ రిపైర్స్ చేయించేందుకు వార్డెన్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచే
Read Moreఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు
నెట్వర్క్, వెలుగు : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మెతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మె
Read Moreరైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనాలి
నకిరేకల్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. బుధవా
Read Moreబెంగాల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెల్వదు: అమిత్ షా
ఆ పార్టీతో కలిసి మమత నష్టపోవడం ఖాయం: అమిత్షా కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్&
Read Moreటెర్రరిజానికి భారత్ తలొంచదు..ఉగ్రవాదుల కుటిల ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు: ప్రధాని మోదీ
పహల్గామ్ ఘటనకు ఏడాది.. మృతులకు మోదీ నివాళి న్యూఢిల్లీ: ఉగ్రవాదం ముందు భారత్ ఎన్నటికీ తలొంచదని ప్రధాని నరేంద్ర మోదీ అన
Read Moreపారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి
మెదక్ టౌన్, వెలుగు: నిజమైన, అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలని మెదక్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్
Read Moreమాడ్గుల్ మండల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయింపు
ఆమనగల్లు, వెలుగు : మాడ్గుల్ మండల సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని కల్వకుర్తి
Read Moreతగ్గుతూపోతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే షాపర్స్..
ఇరాన్ అమెరికా మధ్య శాంచి చర్చలు ఇప్పుడప్పుడే ఫలించేలా కనిపించకపోవటంతో గ్లోబల్ బులియన్ మార్కెట్లు సందిగ్ధంలో చిక్కుకున్నాయి. దీంతో 50 రోజులకు పైగా మార్
Read More












