లేటెస్ట్

ఓటు వేయడానికి ఆమెరికా నుంచి వచ్చిండు

ప్రజలు సొంతూరుకి వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించింది. అయినప్పటికీ చాలామంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు.

Read More

త్వరలో పెళ్లి చేసుకుంటా.. ప్రకటించిన రాహుల్ గాంధీ

తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు.  రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న రాహుల్ గ

Read More

AP Elections 2024: మాచర్లలో టెన్షన్ టెన్షన్.. MLA అభ్యర్థి పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల దాడి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్‌ శాతం అంతకంతకూ పెరుగుతోంది. ఉదయం మందకొడిగా సాగినప్పటికీ.. క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్

Read More

ఇండియా కూటమి గెలిస్తే..జూన్ 5నే జైలు నుంచి బయటకొస్తా: కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్

Read More

మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట

Read More

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన మహేష్ బాబు, నమ్రత

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశా

Read More

NTR Autograph: అభిమాని గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఎన్టీఆర్..పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం..ఫ్యాన్స్ ఫిదా. .

2024 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో(Telangana Lok Sabha Elections) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.తమ ప్రాధమిక హక్కును విని

Read More

9వేల 900 బూత్​ ల్లో ముగిసిన పోలింగ్

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్​ ముగిసింది. తెలంగాణలో 9, 900 కేంద్రాల్లో ఓటింగ్​ ముగిసింది. అయితే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తు

Read More

AP Elections 2024: నువ్వు క‌మ్మోడివేనా అని తిట్టాడు.. గొడవపై వివరణ ఇచ్చిన తెనాలి MLA అభ్యర్ధి

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్.. సోమవారం(మే 13) ఉదయం ఓటర్‌పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఓటు వేసేందుకు స్దానికంగా ఉన

Read More

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏపీలో 55.49శాతం, తెలంగాణలో 52.34శాతం పోలి

Read More

గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్​

గుంటూరు రాయపాటి వీరయ్య చౌదరి ప్రాథమిక పాఠశాల బూతులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు ప్ర

Read More

బీజేపీకి ఓటేయాలనందుకు దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మద్య ఘర్షణ  చోటుచేసుకుంది. బీజేపీకి ఓటు వేయాలని  చెప్పినందుకు నేతుల&zw

Read More

లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయని చె

Read More