రాయపర్తి/ ధర్మపురి, వెలుగు: వడదెబ్బకు వరంగల్ జిల్లాలో ఓ బాలుడు, జగిత్యాల జిల్లాలో ఓ బాలిక మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన మణికంఠ(10) ఇటీవల తల్లిదం డ్రులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై వాంతులు చేసు కొని గురువారం మృతి చెందాడు. కాగా, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన అల్ఫియా ఐమాన్(11) వడదెబ్బతో చనిపోయింది. బుధవారం అల్ఫియా ఇంటి వద్ద పిల్లలతో ఆడుకొని అలసటతో పలుమార్లు వాంతి చేసుకుంది. ఈక్రమంలో గురువారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందింది. చిన్నారికి గతంలో హార్ట్సమస్య ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు.
వడదెబ్బతో ఇద్దరు పిల్లలు మృతి
- తెలంగాణం
- May 19, 2023
లేటెస్ట్
- రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్
- షాకింగ్: కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ చెప్తే.. 120 మంది స్టూడెంట్స్ ఫెయిల్
- మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు
- Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
Most Read News
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
- Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం
- Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు