హెచ్​పీఎస్​ ఫస్ట్ ​బ్యాచ్ ​స్టూడెంట్ల ఆత్మీయ సమ్మేళనం

హెచ్​పీఎస్​ ఫస్ట్ ​బ్యాచ్ ​స్టూడెంట్ల ఆత్మీయ సమ్మేళనం
  • టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్​కు సన్మానం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : బాల్య స్నేహం విడదీయరాని బంధమని.. ఎన్నాళ్లయినా.. ఎన్నేండ్లయినా ఆ రోజులు మరుపురానివని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామంతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్​ పూర్వ విద్యార్థులు నిరూపించారు. ఆ స్కూల్​-1979  బ్యాచ్​కు చెందిన విద్యార్థులు.. తమతో పాటు కలిసి చదువుకున్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాయిప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేగంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ఈ  ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియలిస్ట్​​లు కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, గద్వాల బాబిరెడ్డి, జయంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రముఖ లాయర్లు, రిటైర్డ్​ ఆర్మీ  ఆఫీసర్లు, ఉన్నతోద్యోగులు పాల్గొని తమ చిన్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.