హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంను ధ్వంసం రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న అర్ధరాత్రి రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఓ వెహకిల్లో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడ తమ ఫుటేజ్ రికార్డు కాకుండాఉండడానికి సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.25 లక్షల క్యాష్ను ఎత్తుకెళ్లారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేశారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్లో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం రూ.25 లక్షలు చోరీ
- నిజామాబాద్
- March 14, 2024
లేటెస్ట్
- కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తనని చెప్పి మోసం చేసిండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- IPL 2024: ఎవరీ పార్త్ జిందాల్? ఢిల్లీ ఓనర్ని భయపెట్టిన శాంసన్ అభిమానులు!
- Actor Arjun daughter Aishwarya Wedding: హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్
- భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్
- పోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ..
- Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- అయ్యో పాపం : ఏనుగు దాడిలో న్యూస్ ఛానల్ కెమెరామెన్ మృతి
- సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతం : గడ్డం వంశీకృష్ణ
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..