మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి జరిగింది. స్థానిక కేసీఆర్ మార్కెట్ పక్కన ఉన్న స్థలంలో బతుకమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతుండడంతో శనివారం సాయంత్రం లోకల్ టీఆర్ఎస్ నేతలు బ్యానర్ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బ్యాన్ కడుతున్న యువకుడు రాజు (19)కు కరెంట్ షాక్ తగలి మరణించాడు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.
టీఆర్ఎస్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. యువకుడి మృతి
- తెలంగాణం
- October 10, 2021
లేటెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర