ఆదిలాబాద్
భక్తులతో కిటకిటలాడుతున్న బాసర క్షేత్రం
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ పుష్యమి నక్షత్రం, పూర్ణిమ, ఆదివారం సెలవు కావడంతో తెల్లవారు జామునుండే భక్త
Read Moreపెరగనున్న రైళ్ళ స్పీడ్.. బొగ్గు సిమెంట్ రవాణా
కోల్బెల్ట్, వెలుగు: కాజీపేట– బల్లార్షా మార్గంలో మూడో లైన్ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఈ
Read Moreరాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది : వివేక్ వెంకట స్వామి
మంచిర్యాల/ఆసిఫాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ప
Read Moreనదులు, వాగుల బఫర్ జోన్లను పట్టించుకోని రియల్టర్లు
నస్పూర్, మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల శివార్లలో దందా పర్మిషన్లు ఇవ్వరాదన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్ లక్షల్లో నష్టపోనున్న కొ
Read Moreఉర్స్ ఇ షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్లో నిర్వహించిన ఉర్స్ ఇ షరీఫ్ వేడుకలో ఆయన
Read Moreవిద్యార్థిని అనుమానాస్పద మృతి
నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. సోన్ మండలం పాక్
Read Moreఔట్సోర్సింగ్ సెక్రటరీల డైలమా
ఆసిఫాబాద్, వెలుగు: ఔట్సోర్సింగ్పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఏటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగం చేస్త
Read Moreబీజేపీ మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద రేపటి బీజేపీ మహాధర్నాకి పోలీసుల అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు కలెక్టరేట్లోని అధికారులకు సౌండ్ పొల్యూషన్
Read Moreసర్కారు స్పందిస్తలేదని.. రైతే తాళ్ల బ్రిడ్జి కట్టిండు
భైంసా, వెలుగు: వాగుపైన బ్రిడ్జి కట్టాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు పొలాలకు 14 కిలోమీటర్ల
Read Moreలక్సెట్టిపేట మార్కెట్ చైర్మన్ గిరీ కోసం ఆశావాహుల ఎదురుచూపు
గత నెల ముగిసిన పాలకవర్గం పదవీకాలం లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం గత నెలలో ముగియడంతో క
Read Moreకరెంట్ ఇస్తలేరని ఆఫీసర్లను సబ్ స్టేషన్లో నిర్భంధించిన్రు
భైంసా, వెలుగు; వ్యవసాయానికి నిరంతర కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ నిర్మల్ జిల్లాలో రైతులు ఆఫీసర్లను విద్యుత్ సబ్ స్టేషన్లో నిర
Read Moreఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయితీ సెక్రటిరీని అధికారులు రెడ్ హ్యా
Read Moreనిర్మల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యోచన
నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడింది. దీంతో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చైర్మన్ గండ్రత్ ఈశ్వర్
Read More












