నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన మహిత (12) శుక్రవారం ఉదయం ఆస్తమా కారణంగా ఊపిరాడక మరణించినట్లు స్కూల్ సిబ్బంది చెప్పారు. అయితే పాప మృతిపై సర్పంచ్ విలాస్, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వీరిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని అనుమానాస్పద మృతి
- ఆదిలాబాద్
- February 3, 2023
లేటెస్ట్
- రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..
- రైలు కింద పడి ఈ ప్రేమికులు ఆత్మహత్య
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- గద్వాలలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం..10 లక్షల క్యాష్ మాయం
- కొరట్పల్లిలో 42 డిగ్రీల ఎండ
- నిజాంసాగర్ నుంచి మద్నూర్ వరకు భారీ బైక్ ర్యాలీ : బీబీ పాటిల్
- వామ్మో.. ఈరోజు కూడా భానుడి భగభగలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
- అక్కడి నుండే పోటీ చేస్తానంటున్న రఘురామ
- ఎల్కతుర్తి మండలంలో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్