భైంసా, వెలుగు; వ్యవసాయానికి నిరంతర కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ నిర్మల్ జిల్లాలో రైతులు ఆఫీసర్లను విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్భంధించారు. భైంసా మండలంలోని ఎగ్గాం, కోతుల్గాం, బిజ్జూర్, చింతల్బోరి, మహగాం గ్రామాల రైతులు ముకుమ్మడిగా సబ్ స్టేషన్ కు వచ్చి ఆఫీసర్లను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఏఈ ఆదిత్య, లైన్ ఇన్స్పెక్టర్ అన్వర్, సిబ్బంది సుధాకర్లను గదిలో బంధించారు. స్పష్టమైన హామీ వస్తే గానీ బయటకు రానివ్వలేదు. సుమారు 8గంటలకు పైగా బంధించారు. ఈ విషయం తెలుసుకున్న భైంసా రూరల్ పోలీసులు సబ్ స్టేషన్ కు చేరుకోని ఆఫీసర్లు, రైతులతో మాట్లాడారు. ఆఫీసర్లను బయటకు తీసుకోచ్చి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని, రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పడంతో శాంతించారు.
కరెంట్ ఇస్తలేరని ఆఫీసర్లను సబ్ స్టేషన్లో నిర్భంధించిన్రు
- ఆదిలాబాద్
- January 31, 2023
లేటెస్ట్
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..