క్రాష్ సైట్కు ఎన్ఏఐ అధికారులు..

క్రాష్ సైట్కు ఎన్ఏఐ అధికారులు..

అహ్మదాబాద్​: విమానం కూలిన ప్రదేశాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. భారత గగనతలంలో జరిగే విమాన ప్రమాద ఘటనలపై దర్యాప్తు బాధ్యతలను ఏఏఐబీ చేపడుతుంది.