ఉద్యమం పేరుతో రియల్ ఎస్టేట్ దోపిడీ చేశారు

ఉద్యమం పేరుతో రియల్ ఎస్టేట్ దోపిడీ చేశారు

టీఆర్ఎస్ నాయకులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైర్

టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, జీవన్ రెడ్డిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైరయ్యారు. “ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వానికి డబ్బుల సంచులు మోసే దళారి ఒకరు. తెలంగాణ ఉద్యమం అడ్డుపెట్టుకుని పబ్బులు, రియల్ ఎస్టేట్ ల నుంచి సంపాదించిన నాయకుడు మరొకరు. ఈ నాయకులకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హతే లేదు. స్థాయికి మించి వారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడండి లేదంటే తాట తీస్తాం”  అని సంపత్ హెచ్చరించారు.