పరకాల, వెలుగు : బీఆర్ఎస్ గడీల పాలనను అంతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రవీందర్ దల్వీ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలలోని స్వర్ణ గార్డెన్స్లో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారన్నారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్ను ఫామ్హౌజ్కే పరిమితం చేయాలని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో అసెంబ్లీ క్యాండిడేట్ రేవూరి ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.
గడీల పాలనను అంతం చేయాలి : రవీందర్ దల్వీ
- వరంగల్
- November 2, 2023
లేటెస్ట్
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
- మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్సే : ఎర్రబెల్లి
- థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల