అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 7 రోజులే నిర్వహించడంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు కనీసం 20 రోజులు నిర్వహిస్తే బాగుండేదనని అన్నారు. అలా చేసి ఉంటే కనీసం 25 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేసే అవకాశం ఉండేదని అన్నారు. గతేడాది కొవిడ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలు కుదించారని, ఈసారి కూడా తక్కువ రోజులే జరపడం సరికాదని అక్బరుద్దీన్ అన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, 2018 నుంచి ఇప్పటి వరకు 67 రోజులు మాత్రమే సభ కొలువుదీరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం క్రియాశీలంగా ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
7 రోజులు మాత్రమే సభ.. అక్బరుద్దీన్ అసంతృప్తి
- హైదరాబాద్
- February 12, 2023
లేటెస్ట్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
- వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు
- GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్
- ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- పోలింగ్ కేంద్రం వద్ద మహిళ ప్రచారం
- అనారోగ్యంతో కౌన్సిలర్ మృతి
- మస్తుగా తాగేసిన్రు..
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!