న్యూఢిల్లీ: చైనాకు చెందిన వ్యాపార కంపెనీ అలీబాబా గ్రూప్, దాని ఫౌండర్ జాక్ మాకి గుర్గావ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన కంప్లైంట్ మేరకు నోటీసులు జారీ చేశారు. అలీబాబా గ్రూప్కు చెందిన యూసీ వెబ్లో గతంలో పనిచేసిన పుష్పేంద్ర సింగ్ పర్మార్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 వేల నోట్లు రద్దు, భారత్ – పాక్ మధ్య యుద్ధం అంటూ తప్పుడు ప్రచారం చేసింది కూడా యూసీ న్యూస్ అని ఆయన వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఇండియా – చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితులపై కూడా వచ్చిన వార్తలను సెన్సార్ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను స్వీకరించిన జిల్లా సివిల్ జడ్జి అలీబాబా కంపెనీకి నోటీసులు జారీ చేశారు. నెల రోజుల్లో రాతపూర్తక సమాధానం ఇవ్వాలని, ఈ నెల 29న నేరుగా లేదా లాయర్ ద్వారా కోర్టులో హాజరు కావాలని అన్నారు. భారత్ – చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో మన దేశం చైనాకు చెందిన 59 యాప్లను బ్యాన్ చేసింది. యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ కూడా వాటిలో ఒకటి. దీంతో ఇప్పుడు దానిపై పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.
అలీబాబా కంపెనీకి నోటీసులు ఇచ్చిన గుర్గావ్ కోర్టు
- దేశం
- July 26, 2020
లేటెస్ట్
- LSG vs MI: చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు.. లక్నో ఎదుట స్వల్ప లక్ష్యం
- పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారు.. గడ్డం సరోజ
- Turbo Release Date: మమ్ముట్టి టర్బో మోడ్ ముందే యాక్టివేట్..రిలీజ్ డేట్లో మార్పు
- నేను ఓడితే నేరం గెలిచినట్టే.. షర్మిల
- కేసీఆర్ స్పీచ్ను మోదీ నకల్ కొట్టిండు: సీఎం రేవంత్
- ఆర్టీసీ డ్రైవర్ పై మేయర్ పోలీసులకు ఫిర్యాదు.. విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఆదేశం
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తాం : రాజగోపాల్ రెడ్డి
- LSG vs MI: 27 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ముంబై ఇండియన్స్
- ముంబై లోకల్ రైలులో 26 ఏళ్ల మహిళ మృతి.. ఐదు రోజుల్లో ఇద్దరు
Most Read News
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
- టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్