బెంగళూరు: తొలి మ్యాచ్లో ఆఖరి బాల్కు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ డబ్ల్యూపీఎల్లో బోణీ చేసింది. బౌలింగ్లో రాధా యాదవ్ (4/20), మరిజేన్ కాప్ (3/5).. బ్యాటింగ్లో షెఫాలీ వర్మ (43 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్), మెగ్ లానింగ్ (43 బాల్స్లో 6 ఫోర్లతో 51) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన యూపీ 20 ఓవర్లలో 119/9 స్కోరుకే పరిమితం అయింది. కాప్, రాధా యాదవ్ దెబ్బకు శ్వేత సెహ్రావత్ (45) తప్ప మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. అనంతరం ఓపెనర్లు లానింగ్, షెఫాలీ ఫిఫ్టీలతో దంచడంతో ఢిల్లీ 14.3 ఓవర్లలోనే 123/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది.
డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ
- క్రికెట్
- February 27, 2024
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు