పుష్ప 2 మరిన్ని భాషల్లో!

పుష్ప 2 మరిన్ని భాషల్లో!

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ ఈ నెల 17న విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.  అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘లాస్ట్ ఇయర్ కొవిడ్ వల్ల డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఈ ఇయర్ అలా ముగిసిపోకూడదనుకున్నాను. నేను కోరుకున్నట్టుగానే ఇంత మంచి ఎండింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక సినిమా వెనుక మూడొందల యాభై మంది ఉంటారు. వారందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. హిట్టైనా, ప్లాపయినా సినిమాకి పడే కష్టం ఒకటే. అందుకే ఇక నుంచి  సినిమా సక్సెస్ అయినా లేకున్నా నా ప్రతి మూవీకి థ్యాంక్స్ మీట్ పెట్టాలని ఫిక్సయ్యాను. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ. సెకెండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మరిన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్లందరి సహాయంతోనే ఇంత సక్సెస్ అయ్యింది. నేను ఐకాన్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగానంటే అది సుకుమార్ వల్లే. తను లేకపోతే నా లైఫ్ వేరేలా ఉండేది. మా తాతయ్య, తల్లిదండ్రులు, చిరంజీవి గారి తర్వాత తనకే రుణపడి ఉంటాను. ఇక నా ఫ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే’ అన్నాడు. సుకుమార్ మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ జర్నీ. మునిగిపోతున్న నన్ను పైకి లాగిన బన్నీకి థ్యాంక్స్. నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. దేవిశ్రీ మ్యాజిక్ చేశాడు. చంద్రబోస్ గొప్ప లిరిక్స్ రాశారు. అందరూ కలిసి పడిన కష్టానికి ఇంత మంచి ఫలితం దక్కింది. ఈ సందర్భంగా అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తలా లక్ష చొప్పున ఇవ్వాలనుకుంటున్నా’ అన్నారు. రష్మిక, నవీన్ ఎర్నేని, రవి శంకర్, దేవిశ్రీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా టీమ్ అంతా పాల్గొన్నారు.‘పుష్ప’ కోసం సమంత డ్యాన్స్ చేసిన ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన పాటల లిస్టులో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించింది.