ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట 17వ గేటు వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చిందని.…. కచ్చులూరు వద్ద మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఈ మృతదేహలను దేవీపట్నం పోలీసు స్టేషన్కు తరలించినట్లుగా చెప్పారు పోలీసులు. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలం ఏర్పడుతోందని చెప్పారు పోలీసులు. సుడిగుండాలు, వరద ఉధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
బోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు
- ఆంధ్రప్రదేశ్
- September 17, 2019
లేటెస్ట్
- ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్
- ఎన్నికల వేళ రాష్ట్రంలో రూ. 333.55 కోట్లు సీజ్
- మల్లా రెడ్డి - భూమి కేసు | CM Revanth - కళ్యాణలక్ష్మి | చార్మినార్ రంగు | స్వాతి తప్పుడు నివేదిక | V6
- కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్
- RCB vs CSK: ప్లేఆఫ్స్కు బెంగళూరు.. చెన్నై ఇంటికి
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!