ఆంధ్రప్రదేశ్
నాపై అసత్య ప్రచారం జరుగుతుంది.. నేను సీఎం జగన్ సైనికురాలిని: మంత్రి రోజా
తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ప్రతిపక్షాలపై వైసీపీ పర్యాటక శాఖ మంత్రి అర్ కె రోజా సెల్వమణి ఫైరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని ఎల
Read Moreశ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి 20
Read Moreఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం... సిట్టింగ్లకు మార్పు తప్పదా?
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వై నాట్ 175 నినాద
Read Moreతెలుగురాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... గజ గజ వణుకుతున్న ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం క్రమంగా పెరుగుతోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో చలి తీ
Read Moreనిధులు కేంద్ర ప్రభుత్వానివి... ప్రచారం రాష్ట్రప్రభుత్వానిది..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతోందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో స
Read Moreఆరోగ్యశ్రీ రూ. 25 లక్షలకు పెంపు.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ కార్డుల పంపిణీ
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నమాన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డి. డిసెంబర్ 18వ తేదీ సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫ
Read Moreపవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చంద్రబాబు.. మాదాపూర్ లోని పవన
Read Moreడిసెంబర్ 17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు పెద్ద జీయ్యర్ స్
Read Moreఏపీలో కొనసాగుతున్న అంగన్ వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా ( డిసెంబర్ 16 నాటికి) సమ్మె చేస్తున
Read Moreఏపీలో 897 గ్రూప్-2 ఉద్యోగాలు
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున
Read Moreఏపీ హైకోర్టులో మార్గదర్శిపై విచారణ నిలిపివేయండి
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు విచారణ చేపట్టొద్దు: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, వెలుగు: మార్గదర్శి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ నిలిపివేయాల
Read Moreఅలిపిరి బాంబు దాడి కేసు.. నిర్దోషులుగా ముగ్గురు నిందితులు
తిరుపతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 4వ అదనపు జిల్లా కోర్టు తీర్పు
Read Moreవైసీపీకి గుడ్ బై.... టీడీపీలోకి మాజీ మంత్రి
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్ నెలకొంది. అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణ
Read More












