ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రి బాత్ రూమ్‌లో 19 ఏళ్ల బాలిక ప్రసవం.. బిడ్డను ఏం చేసిందంటే...

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి బ

Read More

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25 న వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యంలో   ఆగ‌స్టు 25వ తేదీ శుక్రవారం వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం ఘ‌నంగా ని

Read More

సకాలంలో వర్షాలు కురవాలని .... తిరుమలలో యాగాలు..

సకలజన సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, అందుకు అత్యంత అవసరమైన వరుణదేవుని అనుగ్రహం కలిగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని క

Read More

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం : టీటీడీ చైర్మన్ భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలను అందించే బాధ్యత తీస

Read More

సెప్టెంబర్లో వంగవీటి రాధకృష్ణ పెళ్లి...ఆగస్టు 19న ఎంగేజ్మెంట్

ఏపీ పాలిటిక్స్ లో కీలకనేతగా ఉన్న వంగవీటి రాధకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నర్సాపూర్ కు చెందిన యువతితో ఆయన వివాహం నిశ్చయమైందని స

Read More

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.  సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం)

Read More

క్యూనెట్​ వి ఎంపైర్ ప్రమోటర్ అరెస్టు

బెంగళూరులో పట్టుకున్న పోలీసులు ఇప్పటివరకు 13 మంది అరెస్ట్ హైదరాబాద్‌‌, వెలుగు: సికింద్రాబాద్  స్వప్నలోక్  కాంప్లెక్

Read More

గుండెపోటు మరణాలు.. ఏపీలో రూ. 40 వేల ఇంజక్షన్‌‌ ఫ్రీ

గుండెపోటు మరణాల నివారణపై జగన్  సర్కారు ప్రత్యేక దృష్టి సీఎం ఆదేశాలతో స్టెమి ప్రాజెక్టుకు శ్రీకారం గోల్డెన్  అవర్‌‌లో ప్రాణం

Read More

ఇంట్లో ఇవి ఉంటే... అదృష్టం తలుపు తట్టినట్టే...

ఎంత కష్ట పడ్డ ఫలితం రావడం ఉండటం లేదా.. ఎన్ని దేవుళ్లకు మొక్కినా నెగిటివ్ ఎనర్జీనే తాండవిస్తుందా.. ఏం చేసినా ఆర్ధిక ఇబ్బందులు తీరడ లేదా...ఎన్ని గుళ్లు

Read More

శ్రావణమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి...

తెలుగు మాసా(నెల)లలో శ్రావణమాసం  చాలా ప్రత్యేకమైనది.. విశిష్టమైనది. శివకేశవులు అనే భేదము లేకుండగా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణమాసమని ఆధ్యాత్మికవేత

Read More

తహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలోకి వేలాది గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగారు.  దీనికి సంబ

Read More

పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని

వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు  మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎ

Read More

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం.. జెండా ఎగురవేసిన సీఎం జగన్​

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ జాతీయ జె

Read More