ఆంధ్రప్రదేశ్
శ్రావణమాసం సోమవారం శివుడిని ఇలా పూజిస్తే.. శివపార్వతులు ఆశీర్వదిస్తారట..
తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం కొనసాగుతోంది.ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ బస్సు
ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వంద అడుగుల లోయలో పడింది. చెట్టు
Read More39 మందితో సీడబ్ల్యూసీ.. ఏపీ నుంచి రఘవీరారెడ్డి.. తెలంగాణకు దక్కని ఛాన్స్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని (సీడబ్ల్యూసీ) ఇవాళ( ఆగస్టు 20) 39 మందితో ఖర్గే ఏర్పాటు చేశారు. అయితే సీడబ్య్యూసీ తెలంగాణకు ప్రాధాన్యత దక్
Read Moreతిరుమల అప్ డేట్: నవంబర్ వసతి గదుల టికెట్లు విడుదల .. ఎప్పుడంటే
టీటీడీ భక్తులకు శుభవార్త చెప్పింది. దర్శనం టిక్కెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్జిత సేవ, కల్యాణోత్సవం, వర్చ
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్
జులై నెలలో వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వాగులు వంకలు సైతం పొంగిప
Read Moreవంద మంది భక్తులను పేల్చి చంపేస్తా.. తిరుమలకు బెదిరింపు కాల్
తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ తిరుమల కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగం
Read Moreనాగపంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏమిచేయాలి... ఏమి చేయకూడదు?
ఆగస్టు 21వ తేదీన నాగపంచమి. నాగపంచమి గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాస శుక్ల పంచమి నాడ
Read Moreఅమెరికాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు షాక్.. వెనక్కు పంపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. ఈ విద్యార్థులలో తెలు
Read Moreలారీ, బైకు ఢీ కొని ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కలుజువ్వలపాడు దగ్గర లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు&nb
Read Moreఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు..
ఆగస్టు 21 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 21 నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించ
Read Moreతిరుమలలో చిరుతల సంచారం కలకలం
తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత బోనులో చిక్కిన ఘటన మరువరక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చీ వద్ద మరో చిరుత సంచరిస్తున్
Read Moreతెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో కొంతమంది ఆస్తుల విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో కొ
Read Moreశ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏంటి... ఏ పూజ చేస్తే మంచిది
జ్యోతిష్యాన్ని నమ్మేప్రతిఒక్కరూ శ్రావణమాసం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. శ్రావణమాసం శనివారానికి (ఆగస్టు 19) మరింత ప్రాధాన్యత సంతరించుకుంది
Read More












