ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం జగన్ను హైదరాబాద్లో తిరగనివ్వం
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపకపోతే ఏపీ సీఎం జగన్ను హైదరాబాద్లో తిరగనివ్వమని ఓయూ జేఏసీ, దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ తెలంగ
Read Moreసోమవారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలు: ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్పు
కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు రెండున్నర నెలలు నుంచి రద్దయిన తిరుమల శ్రీవారి దర్శనాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయని టీటీడీ ఈవో అనిల
Read MoreYSR వాహనమిత్ర రెండో విడత ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ YSR వాహన మిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.26
Read Moreఇప్పట్లో రాహుకేతు పూజలు ఉండవు
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు ఇప్పట్లో లేవని తెలిపారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి. రాహుకేతు పూజలు చేయించుకునే భక్తులు మరికొంత కాలం ఆగాల్స
Read Moreఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,986 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి వైరస్ సోకినట్లు తేలిందని
Read Moreపేకాటలో డబ్బు పోగొట్టుకొని బ్యాంకుకే కన్నం వేసిన క్యాషియర్
పేకాటకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా, నూజివీడులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగింది. బ్యాంకుల
Read Moreతెలంగాణ ఇస్తెనే మేం ఇస్తం..ప్రాజెక్టుల డీపీఆర్ లపై ఏపీ షరతు
అట్లయితేనే సంగమేశ్వరంపై చర్చలు కృష్ణా, గోదావరి బోర్డులకు అందిన ఎజెండా కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టులను ఆపేయాలి రాయలసీమ తాగునీటి కోసమే సంగమేశ్వరం బచ
Read Moreఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక తీర్పు
ఢిల్లీ: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ కేసుపై తీర్పు వెలువరించిన జాతీయ హరిత ట్రిబ
Read Moreడాక్టర్ సుధాకర్పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ
వైజాగ్ డాక్టర్ సుధాకర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్సైట్లో ఉంచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మ
Read Moreఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు
ఫోన్ కోసం అక్కతో గొడవపడి..తమ్ముడు ఉరేసుకొని చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కరోనావైరస్ ప్రభావంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో ఇంటి దగ్గరే ఉం
Read Moreఈ నెల 8 వ తేది నుంచి శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్
తాడేపల్లి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతినిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 8 వ తేది నుంచి శ్రీవారి ద
Read Moreఅంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు
ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకనుండి డీ.జీ.పీ.కార్యాలయం నుండి పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదని తెలిపారు పోలీసు అధికారులు. అయితే తెలంగాణ రాష్ట్రం నుండి ఆ
Read Moreటెన్త్ పరీక్షలకు 4,154 సెంటర్లు.. ఒక్కో రూమ్ లో 10 మంది స్టూడెంట్స్ మాత్రమే
ఆంధ్రప్రదేశ్లో జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షలు జరిగే నాటికి కరోనా పరిస్
Read More













