V6 News

ఆంధ్రప్రదేశ్

విశాఖలో సాయినార్‌ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ ..ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్ విశాఖలో మరో సారి విషాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత రాత్రి 11:30 గంటల సమయంలో గ్యాస్

Read More

శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌కు అలిపిరి వ‌ద్ద క‌రోనా టెస్టులు

తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశిం

Read More

ఏపీలో 793 కేసులు.. 11 మంది మృతి

13,891కి చేరిన కేసుల సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 793 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజా

Read More

రాత్రి 7 దాటితే ఏపీలోకి నో ఎంట్రీ

నల్గొండ క్రైం, వెలుగు: వాడపల్లి మీదుగా ఏపీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోగా వెళ్లిపోవాలని, ఆ తర్వాత అనుమతి ఉండదని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవ

Read More

ఏపీలో మ‌రో 813 క‌రోనా కేసులు.. ఒకే రోజులో 12 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 25,778 మంది శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 813 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని

Read More

ఏపీలో వేర్వేరు చోట్ల రెండు ఆయిల్ ట్యాంకర్లు బోల్తా

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రోడ్డుపాలైన ఆయిల్ విజయవాడ: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. కొన్ని గంటల తేడాలో రెండు ఆయిల్ ట్యాంకర్లు బోల్తాపడ్డాయి. ర

Read More

ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

ఈఎస్ఐ స్కామ్‌కు సంబంధించిన కేసులో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జుడిషియ‌ల్ రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. గ‌తంలో ఆయ‌న‌కు విధించిన

Read More

మ‌త్తుమందు ఇచ్చి.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం: వీడియో తీసి సోష‌ల్ మీడియాలో..

గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహవిద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్ప‌డి.. వీడియోలు తీసి బె

Read More

నంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్.. ఒకరి మృతి

జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు (50) మృతి ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఐదుగురు సిబ్బంది అమోనియా గ్యాస్ వచ్చే పైపు హై ప్రెషర్ తో బ్లాస్ట్ పొగ కమ్ముకోవడంతో నల

Read More

కారును గూడ్స్ రైలు ఢీ కొని ఒకరి మృతి

కడప జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎర్రగుట్ల మండలం వై. కోడూరు దగ్గర గూడ్స్ రైలు కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.

Read More

ఏపీలో కొత్త‌గా 605 క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో 10 మంది మృతి

ఏపీలో రోజు రోజుకీ క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 605 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప

Read More

కరోనా ఎఫెక్ట్.. గుంటూరు మిర్చి యార్డు మూత

గుంటూరు మిర్చి యార్డుకు మరోసారి కరోనా సెగ తగిలింది. మిర్చి యార్డులో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యాపారస్థులకు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధా

Read More

ప్రధాని వద్ద​కు డీపీఆర్​ల ఇష్యూ

ఏపీ,తెలంగాణకు మరోసారి లెటర్ రాయండి అప్పటికీ ఇవ్వకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుంది కేఆర్ఎంబీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ

Read More