ఆంధ్రప్రదేశ్
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రభుత్వం రేపు( శుక్రవారం, జూన్12) విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్, సెంకర్ ఇయర్ ఫలిత
Read Moreఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
కేబినెట్ సమావేశంలో నిర్ణయం వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 16 ను
Read Moreవిజయవాడ బెంజ్ సర్కిల్ లో అగ్నిప్రమాదం
విజయవాడ: బెంజ్ సర్కిల్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం షాపులన్నీ తెరుస్తున్న సమయంలో మొదటి అంతస్తులోని రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ వ
Read Moreఏపీలో కొత్తగా 135 కేసులు
అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్
Read Moreతిరుపతి వెంకన్న దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు
కౌంటర్ల దగ్గర ఈనెల 17వ తేదీ వరకు ఉచిత దర్శనం టోకెన్ల జారీ తిరుపతి: తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. రేపటి నుండి సామాన్య భక్తులకు
Read Moreఏపీలో మరో 218 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారీగా 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంట
Read Moreశ్రీశైల మల్లన్న దర్శనాలు ప్రారంభం
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శనాలు శ్రీశైలం: భూ కైలాసగిరి శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనాలు బుధవారం ప్రారంభమయ్య
Read Moreటెన్త్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ మంత్రి కీలక నిర్ణయం
అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జూలై 10 నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట
Read Moreఏపీలో టైలర్లకు రూ. 10 వేలు విడుదల
టైలర్లతో పాటు నాయిూ బ్రాహ్మణులు, రజకులకు కూడా.. ‘జగనన్న చేదోడు’ ప్రారంభం పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య
Read Moreవిజయవాడలో మళ్లీ లాక్డౌన్
విజయవాడలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో నగరంలోని 42 డివిజన్లలో పూర్తి లాక్ డౌన్ విధించారు.
Read Moreశ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్
శ్రీకాళహస్తి ఆలయంలో పని చేసే అర్చకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి ద
Read Moreఏపీలో 5వేలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారీగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటల
Read Moreతిరుపతి వెంకన్న ఉచిత దర్శనానికి రేపటి నుండే టికెట్లు
తిరుపతి: తిరుమల వెంకన్న దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న భక్తులకు శుభ వార్త ప్రకటించింది టీటీడీ పాలక మండలి. ఈనెల 11 నుండి సామాన్య భక్తులకు అనుమతిస్త
Read More













